200 కోట్ల రూపాయల హవాలా కేసులో నిందితుడిగా.. తీహార్ జైలులో ఉన్న సుఖేష్.. వరుస లేఖలు విడుదల చేస్తూ.. సంచలనం సృష్టిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం జాక్వెలిన్ ఫెర్నాండేజ్కు ప్రేమ లేఖ రాయగా.. తాజాగా మరో లెటర్లో బీఆర్ఎస్ పార్టీపై సంచలన ఆరోపణలు చేశాడు. ఆ వివరాలు..
ప్రభుత్వం నుంచి సేవలు, సౌకర్యాలు పొందే విషయంలో సామాన్యులకు, సెలబ్రిటీలకు ఎంత తేడా చూపిస్తారో.. నిత్యం చూస్తూనే ఉంటాం. ఇక దైవ దర్శనాలు, ఆలయాలు వంటి స్థలాల్లో వీఐపీలకు ఎంత త్వరగా దర్శనం అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆఖరికి.. ఎవరైనా సినీ, రాజకీయ సెలబ్రిటీలు జైలుకు వెళ్లినా సరే.. వారికి అందించే మర్యాదలు మాములుగా ఉండవు. జైల్లో వాళ్లకి వీఐపీ మర్యాదలు చేస్తారని ఇప్పటికే పలు మార్లు ఆరోపణలు రాగా.. తాజాగా ఇందుకు నిదర్శనంగా […]
ఒలింపిక్స్లో భారత్కు రెండు సార్లు పతకాలు అందించిన స్టార్ రెజ్లర్ సుశీల్కుమార్పై హత్య, హత్యాయత్నం, దౌర్జన్యం వంటి అభియోగాలు నమోదు అయ్యాయి. జూనియర్ రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసులో బుధవారం ఢిల్లీ కోర్టు ఈ అభియోగాలను సుశీల్పై నమోదు చేసింది. దీంతో సుశీల్ను దేశంలోనే అత్యంత దుర్భేద్యమైన తీహార్ జైలుకు తరలించారు. సుశీల్తో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న మరో 17పై కూడా అభియోగాలు మోపారు. అందులో ఇద్దరు పరారీలో ఉండగా వారిని కూడా […]
తీహార్ జైలులో దాదాపు 2,400 మంది ఖైదీలు మిస్ అయ్యారు. ఈ విషయం ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. కరోనా సమయంలో పెరోల్ పొందిన తిహార్ జైళ్లలోని ఖైదీల్లో 2,400 మంది తిరిగిరాలేదని అధికారులు వెల్లడించారు. వీరి జాబితాను విడుదల చేశారు. 2020-21లో కొవిడ్ దశలో 6,000 మంది ఖైదీలకు పెరోల్ మంజూరు చేయగా.. 3,400 మంది మాత్రమే జైళ్లకు తిరిగివచ్చారు. మిగిలిన వారి ఆచూకీ తెలియడం లేదు. దాదాపు ఒకటిన్నర సంవత్సరం కావస్తుండటంతో జైలు […]