ఈ మద్య కొంతమంది ఆకతాయిలు ఆడవారిని లైంగికంగా వేధించడం చూస్తూనే ఉన్నాం. దేశ వ్యాప్తంగా ప్రతిరోజూ ఎక్కడో అక్కడ మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. పోలీసులు ఎన్ని కఠిన చట్టాలు తీసుకు వస్తున్నా కామాంధులు ఎలాంటి మార్పు రావడం లేదు.
వాళ్లిద్దరికీ పెళ్లై పిల్లలు ఉన్నారు. గత కొన్ని రోజుల నుంచి ఒకే చోట పని చేస్తున్నారు. రోజూ మాట్లాడుకునేవారు. అలా వీరి పరిచయం చివరికి వివాహేతర సంబంధంగా మారిపోయింది. కట్ చేస్తే.. ప్రియుడు ప్రియురాలిని హత్య చేశాడు. అసలేం జరిగిందంటే?
సాధారణంగా భారత దేశంలో హిందూ ప్రధాన దేవాలయాల్లో ఏనుగులు దర్శనం ఇస్తుంటాయి. ఏనుగు అంబారీ మీద స్వామి వారి ఊరేగింపు కనుల పండువగా ఉంటుంది.. కానీ ఈ మద్య కొన్ని చోట్ల ఏనుగులు చేస్తున్న బీభత్సవం వల్ల భక్తులు భయాందోళన చెందుతున్నారు.
ప్రభుత్వం ఉద్యోగం పొందాలనుకునే వారికి, ఆత్మవిశ్వాసం కోల్పోయి మనోవేదనతో బాధపడేవారికి అతడే జీవితమే స్ఫూర్తి. సుడిగుండ లాంటి మానసిక సంఘర్షణలను ధైర్యంగా ఎదుర్కొన్ని విజయతీరాలకు చేరారు. అతనే కేరళకు చెందిన యువ ఐపీఎస్ అధికారి షెహన్ షా.
ఆమెకు 30, అతడికి 65 ఏళ్లు. బ్యూటీ పార్లర్ నడుపుతున్న మహిళకు ఆ వృద్ధుడితో పరిచయం పెంచుకుంది. వీరిద్దరి పరిచయం చివరికి వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో ఆ మహిళ 65 ఏళ్ల ముసలోడితో బాగా ఎంజాయ్ చేస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే ఆ మహిళకు తన ముసలి ప్రియుడు బాగా క్యాష్ పార్టీ అని తెలుసుకుంది. ఆ తర్వాత జరిగిన అసలు కథతో ముసలోడు నెత్తి, నోరు బాదుకున్నాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ […]
నవ మాసాలు మోసి, పేగు తెంచుకుని ఆ తల్లి ఓ కొడుకుని కంటే.. ఆమె కుమారుడు మాత్రం తల్లిని ముసలి వయసులో సంతోషంగా చూసుకోవాల్సింది పోయి పెట్రోల్ పోసి కాల్చాడు. తాజాగా కేరళలో చోటు చేసుకున్న ఈ ఘోరమైన చర్య స్థానికంగా సంచలనంగా మారుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని త్రిషూర్ జిల్లా పున్న యురుకులం పరిధిలోని చెమ్మనూర్. ఇదే ప్రాంతంలో హలెక్కట్టిల్ వీట్టిల్(75) అనే మహిళ నివాసం ఉంటుంది. ఈమెకు మనోజ్(53) అనే కుమారుడు కూడా […]