వృద్ధురాలిపై ముగ్గురు యువకులు దాడికి పాల్పడ్డారు. పట్ట పగలు అందరూ చూస్తుండగానే రెచ్చిపోయారు. ఇక చేయాల్సింది అంతా చేసేసి అక్కడి నుంచి పరారయ్యారు. అసలేం జరిగిందంటే?
సూపర్ స్టార్ రజనీకాంత్ వరస షాకులు తగులుతున్నాయి. మొన్న పెద్ద కూతురి ఇంట్లో భారీ దొంగతనం జరగ్గా.. తాజాగా చిన్న కుమార్తె ఇంట్లో ఖరీదైన వస్తువులు చోరీకి గురయ్యాయి. ఇంతకీ ఏం జరుగుతోంది?
ఇటీవల కొంతమంది ఈజీ మనీ కోసం దొంగతనాలకు తెగబడుతున్నారు. ముఖ్యంగా ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసుకొని చైన్ స్నాచింగ్ కి పాల్పపడుతున్నారు. ఇక ఇళ్లకు తాళాలు వేసుకొని వెళ్తే చాలు.. వచ్చే సరికి ఇల్లుగుళ్ల చేస్తున్నారు.
మనిషి సృష్టించిన డబ్బు.. ఆ మనిషినే ఆట ఆడిస్తుంది. కొంతమంది డబ్బు సంపాదన కోసం ఎన్నో దారుణాలకు పాల్పపడుతున్నారు. డబ్బు సంపాదించే క్రమంలో కొంతమంది సొంత ఇంటికే కన్నం వేస్తున్నారు.. మరికొంత మంది సొంత కంపెనీలక టోపీ పెడుతున్నారు.
దాచుకున్న బంగారం వస్తువులు దొంగతనానికి గురైతే.. దొరకడం కష్టం. అయితే ఆ వస్తువులు దొరకడమే కాదూ.. పోలీసుల ప్రమేయం లేకుండా పోయిన ఇంట్లోనే లభించాయి. దీంతో బాధితుల ఆనందానికి అవధుల్లేవు. ఈ వింత దొంగతనం తెలంగాణలోని వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
పట్టపగలు నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా ఓ యువకుడు అలాంటి పనులు చేశాడు. ఇదంతా అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. అదే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది. అసలేం జరిగిందంటే?
ఈ మద్య దొంగలు సామాన్యులే కాదు సెలబ్రెటీలను వదలడం లేదు. పక్కా స్కెచ్ తో చోరీలకు పాల్పపడుతున్నారు. సెలబ్రెటీల ఫిర్యాదు మేరకు సీసీ టీవీలను ఫాలో చేసి నింధితులను పట్టుకుంటున్నారు పోలీసులు.
అతడో రియల్ రాబిన్ హుడ్. దోపిడీలు, దొంగతనాలు పాల్పడటం వచ్చిన డబ్బును సామాజిక సేవకు వినియోగిస్తున్నారు. ఆయన గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నాడు. అయితే ఆ గ్రామ ప్రజలకు దేవుడైన అతడు.. పోలీసులకు మాత్రం తలనొప్పిగా మారాడు. ఇంతకు అతగాడు ఎవరంటే..?
ఆ భామ ఎప్పుడూ వార్తల్లో ఉంటూనే ఉంటుంది. సోషల్ మీడియాలోనూ ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్. అలాంటిది ఆమె వస్తువులు తీసుకుని ట్యాక్సీ డ్రైవర్ జంప్ అయిపోయాడు. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది.
పవిత్ర తిరుమల క్షేత్రం చుట్టూ వివాదాలు నెలకొంటున్నాయి. ఇటీవలే తిరుమల శ్రీవారి ఆలయంపై డ్రోన్ హల్చల్ చేయడం, డ్రోన్ ఎగరేసిన వ్యక్తిపై కేసు నమోదు చేయడం మనం చూశాం. ఈ ఘటన మరువక ముందే తిరుమలలో మరో ఘటన చోటు చేసుకుంది. పవిత్ర తిరుమల క్షేత్రంలో డ్రోన్ కలకలం వివాదం ముగియక ముందే మరో వివాదం కలకలం రేపింది. ఏకంగా లడ్డూ కౌంటర్ లోనే దొంగతనం జరిగింది. సోమవారం అర్థరాత్రి 36వ కౌంటర్ లో చోరీ జరిగింది. […]