దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా మహమ్మారి తగ్గినట్లే తగ్గి మళ్లీ విజృభిస్తుంది. ఇప్పుడు కరోనా కొత్త రూపం ఒమిక్రాన్ వేరియంట్ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. ఈ మద్య ఇండస్ట్రీలో వరుసగా కరోనా కేసులు భయపెడుతున్నాయి. ఇటీవల విశ్వనటుడు కమల్ హాసన్, విక్రమ్, బాలీవుడ్ బ్యూటీలు కరీనా కపూర్, అమృతా అరోరా తో పాటు మరికొంత మంది సెలబ్రెటీలకు కరోనా పాజిటీవ్ నిర్ధారణ అయ్యింది. తాజాగా ప్రముఖ కమెడియన్ వడివేలు కరోనా బారిన పడ్డారు. […]
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నా.. కొత్తగా వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ భయపెడుతుంది. ఇప్పటికే దేశంలో ఒమిక్రాన్ బారిన పడిన బాధితుల సంఖ్య మొత్తం 41కి చేరింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా 63 దేశాలకు ఈ వేరియంట్ విస్తరించినట్లు డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. కరోనా మహమ్మారి వల్ల ఎంటర్ టైన్ మెంట్ రంగంలో ఎన్నో విషాదాలు చోటు చేసుకున్నాయి. కరోనా ఇప్పుడు ఇండస్ట్రీలో మళ్లీ కలకలం సృష్టిస్తుంది. ఇటీవలే యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కరోనా నుంచి బయటపడ్డారు. బాలీవుడ్ […]