శ్రావణ మాసం అంటే శ్రవణ సంబంధమైన మాసం. వెంకటేశ్వరస్వామి వారి నక్షత్రం.. శ్రవణ నక్షత్రం. స్వామివారికి అమ్మవారు నిత్యానపాయిని. భగవంతుడు ఏ అవతారం తీసుకున్నా ఆయనను విడిచి అమ్మవారు ఉండదు. అందుకే అమ్మవారిని ‘నిత్యానపాయిని’ అంటారు.
హలో’ఈ పదాన్ని రోజుకొకసారి అంటాం లేదా వింటాం. అంతలా మనతో కారణం ఫోన్ సంభాషణలే. ఎవరికైనా ఫోన్ చేసినా, ఫోన్ లిఫ్ట్ చేసినా ముందు వచ్చే మాట హలో అనే. అంతలా మనకు టెలిఫోన్ వ్యవస్థ నుండి సెల్ ఫోన్ నెట్ వర్క్ వరకు అభివృద్ది చెందాం.
మొన్నటి వరకు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడి వాతావరణం కాస్త చల్లబడింది అనుకునే లోపు మళ్లీ భానుడు ప్రభావంతో విపరీతమైన ఎండలు కొడుతున్నాయి. ప్రజలకు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు.. బయటకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు.
ఉపరితల ద్రోణి ప్రభావం వల్ల తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం ఎండలు మండిపోతున్నాయి.. సాయంత్రం అకస్మాత్తుగా వాతావరణంలో మార్పులు రావడం.. ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల వడగండ్ల వానలు కురియడంతో పంటనష్టం ఏర్పడి రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు.
ఇటీవల మీమ్ పేజెస్ కి ఏ రేంజ్ లో రెస్పాన్స్ వస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. రక రకాల అంశాలపై ఫన్నీగా, వ్యంగంగా వస్తున్న మీమ్ పేజెస్ సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారుతున్నాయి. ముఖ్యంగా రాజకీయాల్లో ప్రత్యేర్థి పార్టీలపై వస్తున్న మీమ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు..
దేశంలో మాంసాహార ప్రియులకు తక్కువ ధరలో వచ్చే టేస్టీ ఫుడ్ ఏదంటే వెంటనే గుర్తుకు వచ్చేది కోడిగుడ్డు. మార్కెట్ లో మటన్ ధర పెరిగిపోవడంతో చాలా మంది చికెన్ కొనడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఇటీవల చికెన్ ధర కూడా పెరిగిపోవడంతో సామాన్యుడు కొడిగుడ్డు వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ ఇక్కడ కూడా సామాన్యులకు చుక్కెదురవుతుంది.. కొడి గుడ్డు ధర రోజు రోజుకీ పెరిగిపోతుంది. మొన్నటి వరకు డజను రూ.65 నుంచి రూ. 70 వరకు ఉండగా పది […]
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో చడ్డీ గ్యాంగ్ చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. చడ్డీలు వేసుకొని టార్గెట్ చేసిన ఇళ్లలో దొంగతనాలకు చేస్తూ.. అడ్డు వచ్చిన వారిని కొట్టడం.. చంపడం లాంటివి చేసేవారు చడ్డీ గ్యాంగ్. ఇటీవల కాలంలో అర్థరాత్రి అయితే చాలు.. భయంభయంగా ఎప్పుడు తెల్లవారుతుందో అని ఎదురుచూసే పరిస్థితి. ఎవరు తలుపుతట్టినా చెడ్డీగ్యాంగ్ వచ్చిందేమో అని కంగారు. ఇలా చాలామంది చెడ్డీగ్యాంగ్ ఆగడాలతో బెంబేలెత్తిపోయారు. గత కొంత కాలంగా సైలెంట్ గా ఉన్న చెడ్డీ […]
తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల ఎండలు ఏ రేంజ్ లో మండిపోయాయో అందరికీ తెలిసిందే. ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు. మొన్నటి వరకు ఎండలతో బాధపడుతుంటే.. ఇప్పుడు అకస్మాత్తుగా వర్షాలు దంచి కొడుతున్నాయి. వాతావరణం ఒక్కసారిగా మారిపోయి వర్షాలు పడ్డాయి. ఉరుములు, మెరుపులు, భారీ ఈదురు గాలులతో కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ లో భారీ వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు నీట […]
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ముదురుతున్నాయి. భానుడి భగభగలతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాబోయే ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఓవైపు ముదురుతున్న ఎండలు.. మరోవైపు ఉక్కపోతతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.పలుచోట్ల పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతోంది. దేశంలోని మధ్య ప్రాంతంలో వేడిగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. రెంటచింతల, నంద్యాలలో 42 డిగ్రీలు, విజయవాడలో 41 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏపీలో మరికొన్నిరోజుల పాటు […]
దేశంలో కరోనావైరస్ విజృంభిస్తోంది. గత నెల పది వేల వరకు నమోదు అయిన కేసులు ఇప్పుడు మూడు లక్షల మార్క్ను దాటాయి. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్టు ప్రకటించింది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో జనవరి 21 నుండి జనవరి 24 వరకు సికింద్రాబాద్ నుండి వెళ్లే ప్యాసింజర్ రైళ్లు, వేరే రాష్ట్రాల నుంచి సికింద్రాబాద్ వచ్చే 55 రైళ్లను రద్దు చేశారు. […]