ఇటీవల మీమ్ పేజెస్ కి ఏ రేంజ్ లో రెస్పాన్స్ వస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. రక రకాల అంశాలపై ఫన్నీగా, వ్యంగంగా వస్తున్న మీమ్ పేజెస్ సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారుతున్నాయి. ముఖ్యంగా రాజకీయాల్లో ప్రత్యేర్థి పార్టీలపై వస్తున్న మీమ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు..
దేశంలో మాంసాహార ప్రియులకు తక్కువ ధరలో వచ్చే టేస్టీ ఫుడ్ ఏదంటే వెంటనే గుర్తుకు వచ్చేది కోడిగుడ్డు. మార్కెట్ లో మటన్ ధర పెరిగిపోవడంతో చాలా మంది చికెన్ కొనడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఇటీవల చికెన్ ధర కూడా పెరిగిపోవడంతో సామాన్యుడు కొడిగుడ్డు వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ ఇక్కడ కూడా సామాన్యులకు చుక్కెదురవుతుంది.. కొడి గుడ్డు ధర రోజు రోజుకీ పెరిగిపోతుంది. మొన్నటి వరకు డజను రూ.65 నుంచి రూ. 70 వరకు ఉండగా పది […]
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో చడ్డీ గ్యాంగ్ చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. చడ్డీలు వేసుకొని టార్గెట్ చేసిన ఇళ్లలో దొంగతనాలకు చేస్తూ.. అడ్డు వచ్చిన వారిని కొట్టడం.. చంపడం లాంటివి చేసేవారు చడ్డీ గ్యాంగ్. ఇటీవల కాలంలో అర్థరాత్రి అయితే చాలు.. భయంభయంగా ఎప్పుడు తెల్లవారుతుందో అని ఎదురుచూసే పరిస్థితి. ఎవరు తలుపుతట్టినా చెడ్డీగ్యాంగ్ వచ్చిందేమో అని కంగారు. ఇలా చాలామంది చెడ్డీగ్యాంగ్ ఆగడాలతో బెంబేలెత్తిపోయారు. గత కొంత కాలంగా సైలెంట్ గా ఉన్న చెడ్డీ […]
తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల ఎండలు ఏ రేంజ్ లో మండిపోయాయో అందరికీ తెలిసిందే. ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అయ్యారు. మొన్నటి వరకు ఎండలతో బాధపడుతుంటే.. ఇప్పుడు అకస్మాత్తుగా వర్షాలు దంచి కొడుతున్నాయి. వాతావరణం ఒక్కసారిగా మారిపోయి వర్షాలు పడ్డాయి. ఉరుములు, మెరుపులు, భారీ ఈదురు గాలులతో కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ లో భారీ వర్షాల కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు నీట […]
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ముదురుతున్నాయి. భానుడి భగభగలతో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాబోయే ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఓవైపు ముదురుతున్న ఎండలు.. మరోవైపు ఉక్కపోతతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.పలుచోట్ల పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతోంది. దేశంలోని మధ్య ప్రాంతంలో వేడిగాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. రెంటచింతల, నంద్యాలలో 42 డిగ్రీలు, విజయవాడలో 41 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఏపీలో మరికొన్నిరోజుల పాటు […]
దేశంలో కరోనావైరస్ విజృంభిస్తోంది. గత నెల పది వేల వరకు నమోదు అయిన కేసులు ఇప్పుడు మూడు లక్షల మార్క్ను దాటాయి. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్టు ప్రకటించింది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో జనవరి 21 నుండి జనవరి 24 వరకు సికింద్రాబాద్ నుండి వెళ్లే ప్యాసింజర్ రైళ్లు, వేరే రాష్ట్రాల నుంచి సికింద్రాబాద్ వచ్చే 55 రైళ్లను రద్దు చేశారు. […]
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణం యావత్ సినిమా ఇండస్ట్రీని శోక సంద్రంలోకి నెట్టేసింది. పునీత్ రాజ్ కుమార్ మరణ వార్త వినగానే కన్నడనాట అభిమానులు గుండె బద్దలైంది. మొత్తం కన్నడ సినిమా అభిమానులు, తారలే కాదు.. తెలుగు ఇండస్ట్రీ నుంచి కూడా సెలబ్రిటీలు, అగ్రతారలు పునీత్ రాజ్ కుమార్ పార్థీవదేహానికి నివాళులర్పించేందుకు బెంగళూరు పయనమయ్యారు. పునీత్ రాజ్ కుమార్ సినిమాలు పెద్దగా తెలుగులోకి డబ్ అయ్యినవి లేవు. యాక్టిగ్ పరంగా పునీత్ […]
పద్మ అవార్డ్స్.. వివిధ రంగాలలో దేశానికి విశిష్టత సేవ చేసే వారికి కేంద్రం ప్రభుత్వం ఈ అవార్డ్స్ అందిస్తుంటుంది. విద్య, వైద్య, క్రీడా, వినోదం, సాంఘికం, సాంస్కృతికం, సేవా, సంగీతం వంటి అన్నీ రంగాల్లో మహానుభావులను గుర్తించి, వారిని సన్మానించుకోవడానికి ఈ అవార్డ్స్ ఎంతగానో ఉపయోగపడుతాయి. ఏటా ఇలాంటి వారిని ఎంపిక చేసి గౌరవించుకోవడం వల్ల సమాజంలోని మిగతా వారికి స్ఫూర్తి నింపినట్టు అవుతుంది. సామాజిక బాధ్యత పెంచినట్టు అవుతుంది. ఇందుకోసమే భారత ప్రభుత్వం ప్రతిఏటా గణతంత్ర […]