బుల్లితెర యాంకర్ శివజ్యోతి పేరుతో ఓ యువకుడిని మోసం చేశారు సైబర్ నేరగాళ్లు. దాంతో ఆ యువకుడు తన బాధను శివజ్యోతికి సోషల్ మీడియా వేదికగా మెురపెట్టుకున్నాడు. అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
రష్మిక మందన్న టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాతో దూసుకెళ్తోంది. తాజాగా రష్మికకు సంబంధించిన ఓ హాట్ అండ్ బోల్డ్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
10 సంవత్సరాల రాజ్ కుమార్ అందరి పిల్లల లాగే ఆడుకోవాలని కలలు కన్నాడు. కానీ ఓ మాయ రోగంతో మంచాన పడ్డాడు. కన్న కొడుకును బాగు చేయించడం కోసం ఆ తండ్రి ఓ పోరాటాన్నే చేస్తున్నాడు. ఆ పోరాటంలో మనలాంటి వారి సహాయాన్ని దీనంగా కోరుతున్నాడు ఆ పేద తండ్రి.
రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం ఎంతో మంది ఇతర దేశాలకు వలస వెళ్తున్నారు. ఈ క్రమంలో అక్కడి చట్టాలు తెలియక చిన్నచిన్న తప్పులకు ఏళ్ల తరబడి జైళ్లల్లో మగ్గుతున్నారు. ఇక దారుణం ఏమిటంటే అక్కడ చనిపోయిన పట్టించుకునే నాథుడే ఉండడు. కొందరు మాత్రమే అదృష్టం బాగుండి అక్కడి నుంచి బయటపడుతుంటారు. అలాంటి ఘటన హత్య కేసులో ఉరిశిక్ష పడిన శంకర్ విషయంలో జరిగింది.
ఈ భూమి మీద వెల కట్టలేనిది అమ్మనాన్నల ప్రేమ. ఎందుకంటే.. వారు తమ బిడ్డలను ఎంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేస్తుంటారు. అలాంటి బిడ్డలు పొరపాటున కనిపించకుంటే.. తల్లిదండ్రులు విలవిల్లాడి పోతారు. రాడు అనుకున్న బిడ్డ తిరిగి వస్తే.. ఆ తల్లిదండ్రుల ఆనందం చెప్పలేనిది
ఆదాయ మార్గాలు పెంచుకోవడం కోసం టీఎస్ ఆర్టీసి వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. సాఫ్ట్వేర్ కంపెనీలకు అద్దెకు బస్సులు ఇవ్వడానికి సిద్ధమైంది. ఇప్పటిదాకా.. నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఉద్యోగులను సాఫ్ట్వేర్ కంపెనీలకు చేరుస్తున్న.. ఆర్టీసి, ఇకపై అద్దెకు బస్సులు ఇచ్చేటందుకు సిద్ధమైంది. ఇప్పటికే.. ఈ విషయంపై 20 పైగా సాఫ్ట్వేర్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం అయినట్లు తెలుస్తోంది. అలా అద్దెకిచ్చిన బస్సులకు కిలోమీటర్ల వారీగా చార్జీలు వసూలు చేయనున్నారు. అందుకు సంబంధించిన చార్జీల వివరాలను విడుదల […]
‘నారా బ్రాహ్మణి..’ నందమూరి ఇంటి ఆడపడుచుగా, నారా వారి కోడలుగా ఆమె అందరికీ సుపరిచితమే. విదేశాల్లో పైచదువులు చదివిన బ్రాహ్మిణి.. ప్రస్తుతం హెరిటేజ్ ఫుడ్స్ బాధ్యతలు చూసుకుంటున్నారు. అలా అని ఆమె ఇంటికే పరిమితమవ్వట్లేదు. ఒక భార్యగా.. ఒక తల్లిగా.. ఒక ఎండీగా అన్ని బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తూనే.. తన కోరికలను సాధించుకుంటోంది. ఇంతకీ.. బ్రాహ్మణి ఏం చేసిందంటారా! సహస యాత్ర. అటు సినిమా, ఇటు రాజకీయ కుటుంబమైనా.. ఇంట్లోనే గడపకుండా సాహసయాత్రలు చేస్తోంది. హిమాలయాల్లో బైక్ […]
విద్యార్థి సంఘాల బంద్ పిలుపు నేపథ్యంలో రేపు తెలుగు రాష్ట్రాల్లో విద్యాసంస్థలు మూతపడనున్నాయి. ఈ మేరకు అన్ని విద్యాసంస్థలు బంద్ కు సహకరించాలని విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. ఏపీలో విద్యారంగ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా బంద్ కు పిలుపునివ్వగా, తెలంగాణలో ఇంటర్ కాలేజీల బంద్ కు ఏబీవీపీ పిలుపు నిచ్చింది. రాష్ట్రంలో ఇంటర్ విద్యలో కార్పొరేట్ కళాశాలలను ప్రభుత్వ నియంత్రించడం లేదంటూ ఏబీవీపీ ఆందోళనకు పిలుపునిచ్చింది. ఈ మేరకు నారాయణగూడలోని శ్రీ చైతన్య జూనియర్ […]
సమాజంలో జరిగే వివాదాల్లో ఎక్కువ ఆస్తులకు, డబ్బులకు సంబంధించినవే ఉంటాయి. కోర్టులో ఉండే కేసుల్లో ఎక్కువ శాతం సివిల్ కేసులే ఉంటున్నాయి. కోర్టుకి వచ్చే ఈ సివిల్ కేసుల్లో విచిత్రమైన ఫిర్యాదులు ఉంటాయి. మమ్మల్ని బెదిరించి రాయించుకున్నారని కొందరు, మాకు మత్తు మందు ఇచ్చి మా ఆస్తి కాజేశారని మరికొందరు.. ఇలా అనేక రకాలా ఫిర్యాదులతో చాలామంది కోర్టు మెట్లు ఎక్కుతారు. తాజాగా ఇలాంటి ఓ కేసు విషయంలో ఓ మహిళ న్యాయం కోసం కోర్టు మెట్లు […]
నేటికాలంలో పేగుబంధాలు మాయమైపోతున్నాయి. ధనం ముందు ప్రేమానుబంధాలు కనుమ రైపోతున్నాయి. డబ్బు, ఆస్తిపాస్తుల ముందు మానవత విలువలు మంటగలిపితున్నాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఘటన చూస్తే అవుననక మానరు. జీవితాంతం తోడుగా ఉండాల్సిన భర్త, పేగు తెంచుకు పుట్టిన కొడుకు కలసి మతిస్థితిమితం తప్పిన మహిళ రైలెక్కించి పంపించేశారు. ఆ తర్వాత ఆమె చనిపోయినట్లు ధ్రువీకరణ పత్రం తీసుకుని ఆమె పేరున ఉన్న కోట్ల రూపాయల ఆస్తిని తమ పేర్లపై బదిలీ చేయించుకున్నారు. చెన్నైకి చేరిన […]