తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో 150మంది అస్వస్థతకు గురైన ఆస్పత్రులకు పరుగులు తీశారు. సికింద్రాబాద్ పరిధిలోని చింత బావి బస్తీలో 150 మందికి తీవ్ర అస్వస్థత పాలయ్యారు. ఈ ఘటనపై ప్రభుత్వ అధికారులు స్పందించారు.
నేటికాలంలో ప్రతి ఒక్క ఆడపిల్ల చదువుకుని మంచి ఉద్యోగం చేస్తూ ఉన్నత స్థితిలో ఉంటున్నారు. అయితే కొన్నేళ్ల క్రితం ఆడపిల్లను చదవించడం అంటే తల్లిదండ్రులు భారంగా భావించేవారు. అయినా కొందరు మహిళలు వయస్సుతో సంబంధం లేకుండా యాభై పదుల వయస్సు దాటిన కూడా చదువుతుంటారు.
బుల్లితెర యాంకర్ శివజ్యోతి పేరుతో ఓ యువకుడిని మోసం చేశారు సైబర్ నేరగాళ్లు. దాంతో ఆ యువకుడు తన బాధను శివజ్యోతికి సోషల్ మీడియా వేదికగా మెురపెట్టుకున్నాడు. అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..
రష్మిక మందన్న టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాతో దూసుకెళ్తోంది. తాజాగా రష్మికకు సంబంధించిన ఓ హాట్ అండ్ బోల్డ్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
10 సంవత్సరాల రాజ్ కుమార్ అందరి పిల్లల లాగే ఆడుకోవాలని కలలు కన్నాడు. కానీ ఓ మాయ రోగంతో మంచాన పడ్డాడు. కన్న కొడుకును బాగు చేయించడం కోసం ఆ తండ్రి ఓ పోరాటాన్నే చేస్తున్నాడు. ఆ పోరాటంలో మనలాంటి వారి సహాయాన్ని దీనంగా కోరుతున్నాడు ఆ పేద తండ్రి.
రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం ఎంతో మంది ఇతర దేశాలకు వలస వెళ్తున్నారు. ఈ క్రమంలో అక్కడి చట్టాలు తెలియక చిన్నచిన్న తప్పులకు ఏళ్ల తరబడి జైళ్లల్లో మగ్గుతున్నారు. ఇక దారుణం ఏమిటంటే అక్కడ చనిపోయిన పట్టించుకునే నాథుడే ఉండడు. కొందరు మాత్రమే అదృష్టం బాగుండి అక్కడి నుంచి బయటపడుతుంటారు. అలాంటి ఘటన హత్య కేసులో ఉరిశిక్ష పడిన శంకర్ విషయంలో జరిగింది.
ఈ భూమి మీద వెల కట్టలేనిది అమ్మనాన్నల ప్రేమ. ఎందుకంటే.. వారు తమ బిడ్డలను ఎంతో అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేస్తుంటారు. అలాంటి బిడ్డలు పొరపాటున కనిపించకుంటే.. తల్లిదండ్రులు విలవిల్లాడి పోతారు. రాడు అనుకున్న బిడ్డ తిరిగి వస్తే.. ఆ తల్లిదండ్రుల ఆనందం చెప్పలేనిది
ఆదాయ మార్గాలు పెంచుకోవడం కోసం టీఎస్ ఆర్టీసి వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టింది. సాఫ్ట్వేర్ కంపెనీలకు అద్దెకు బస్సులు ఇవ్వడానికి సిద్ధమైంది. ఇప్పటిదాకా.. నగరంలోని పలు ప్రాంతాల నుంచి ఉద్యోగులను సాఫ్ట్వేర్ కంపెనీలకు చేరుస్తున్న.. ఆర్టీసి, ఇకపై అద్దెకు బస్సులు ఇచ్చేటందుకు సిద్ధమైంది. ఇప్పటికే.. ఈ విషయంపై 20 పైగా సాఫ్ట్వేర్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం అయినట్లు తెలుస్తోంది. అలా అద్దెకిచ్చిన బస్సులకు కిలోమీటర్ల వారీగా చార్జీలు వసూలు చేయనున్నారు. అందుకు సంబంధించిన చార్జీల వివరాలను విడుదల […]
‘నారా బ్రాహ్మణి..’ నందమూరి ఇంటి ఆడపడుచుగా, నారా వారి కోడలుగా ఆమె అందరికీ సుపరిచితమే. విదేశాల్లో పైచదువులు చదివిన బ్రాహ్మిణి.. ప్రస్తుతం హెరిటేజ్ ఫుడ్స్ బాధ్యతలు చూసుకుంటున్నారు. అలా అని ఆమె ఇంటికే పరిమితమవ్వట్లేదు. ఒక భార్యగా.. ఒక తల్లిగా.. ఒక ఎండీగా అన్ని బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తూనే.. తన కోరికలను సాధించుకుంటోంది. ఇంతకీ.. బ్రాహ్మణి ఏం చేసిందంటారా! సహస యాత్ర. అటు సినిమా, ఇటు రాజకీయ కుటుంబమైనా.. ఇంట్లోనే గడపకుండా సాహసయాత్రలు చేస్తోంది. హిమాలయాల్లో బైక్ […]