తాజాగా ఫిల్మ్ ఛాంబర్ తో కలిసి టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ తీసుకున్న నిర్ణయంపై అసహనాన్ని వ్యక్తం చేశారు సీనియర్ నటుడు సుమన్. ఆగష్టు 1 నుంచి తెలుగు సినిమాల షూటింగ్స్ ఆపేస్తున్నట్లు ప్రకటించారు. ఇండస్ట్రీలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకున్న తర్వాత షూటింగ్స్ తిరిగి ప్రారంభించేది ప్రకటిస్తామని తెలిపారు. ఈ విషయంపై నటుడు సుమన్ స్పందిస్తూ.. సినిమా షూటింగ్స్ బంద్ అనే నిర్ణయం సరికాదని అన్నారు. బంద్తో ఓటీటీలకు ఎలాంటి నష్టం లేదని, కంటెంట్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారని.. […]
తెలుగు ఫిలిం ఛాంబర్ సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. సోమవారం (రేపటి) నుండి తెలుగు సినిమా షూటింగ్స్ అన్ని బంద్ కు పిలుపునిచ్చాయి. దీంతో ఆగస్టు 1వ తేదీ నుండి సినిమా షూటింగ్స్ అన్ని నిలిచిపోనున్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సినిమాలు సైతం షూటింగ్ ని నిలిపివేయాలని ఫిలిం ఛాంబర్ ఆదేశించింది. ఫిలిం జనరల్ బాడీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాత దిల్ రాజు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. కోవిడ్ వచ్చిన తర్వాత చాలా మార్పులొచ్చాయి. […]
కరోనా అన్ని ఇండస్ట్రీలతోపాటు సినిమా వాళ్లకు చాలా పాఠాలు నేర్పింది. కరోనా కాలంలో సినిమా అభిమానులంతా ఓటీటీలకు అలవాటు పడిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగానే చాలా ఓటీటీ సంస్థలు పుట్టుకొచ్చాయి. పోటీని తట్టుకునేందుకు కాస్త ఎక్కువ చెల్లించైనా కొత్త సినిమాలను తమ ప్లాట్ ఫామ్ లో విడుదల చేసేందుకు తంటాలు పడుతూ ఉంటారు. అందులో భాగంగానే కొన్నిసార్లు థియేటర్లో విడుదలైన సినిమా కేవలం రెండు వారాల్లో కూడా ఓటీటీలో ప్రత్యక్షమవుతోంది. అలా చేయడం వల్ల డిస్ట్రిబ్యూటర్లు […]
టాలీవుడ్ లో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రముఖ నిర్మాత, ఫైనాన్షియర్, డిస్టిబ్యూటర్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ఏషియన్ గ్రూప్ నారాయణ్ దాస్ కె.నారంగ్ మృతి చెందారు. గత కొంతకాలంగా నారాయణ్ దాస్ నారంగ్ తీవ్ర అస్వస్థతో బాధపడుతున్నారు. స్టార్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. నారయణ్ దాస్ మృతితో టాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లవ్ స్టోరీ, లక్ష్య వంటి చిత్రాలు నిర్మించడమే కాకుండా.. శివకార్తికేయన్, ధనుష్, నాగార్జున వంటి […]
హైదరాబాద్- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ముఖ్యమంగా తెలుగు సినీ ఇండస్ట్రీలో పవన్ కామెంట్స్ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయంగా మారాయి. పవన్ సీరియస్ కామెంట్స్ తో ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం వర్సెస్ తెలుగు సినిమా పరిశ్రమగా మారుతోంది వ్యవహారం. సాయి ధరమ్ తేజ్ […]