ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెదేపా నేతలతో కలిసి రాష్ట్రపతితో భేటీ అయిన తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. ఏపీలో అధికార పార్టీ ప్రేరేపిత ఉగ్రవాదం కొనసాగుతోందంటూ ఘాటుగా స్పందించారు. స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశామన్నారు. రాష్ట్రంలో 25 వేల ఎకరాల్లో గంజాయి సాగు చేస్తున్నారన్నారు. దాని విలువ రూ.8 వేల కోట్ల రూపాయలంటూ విమర్శించారు. దేశంలో ఎక్కడ గంజాయి, డ్రగ్స్ దొరికినా.. దాని మూలాలు […]
అమరావతి– ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీలో విషాదం నెలకొంది. కృష్టా జిల్లా టీడీపీ సీనియర్ నేత కాట్రగడ్డ బాబు కన్నుమూశారు. మధ్యాహ్నం గుండె నొప్పి రావడంతో కాట్రగడ్డ బాబును ప్రయివేట్ ఆసుపత్రి లో చేర్పించారు. వైద్యులు ఆయనకు వైద్యం చేస్తుండగా, సాయంత్రం కార్డియాక్ అరెస్ట్ తో తుది శ్వాస విడిచారు. కాట్రగడ్డ బాబు గత 25 సంవత్సరాలుగా విజయవాడ నగరంలో పార్టీలో వివిధ పదవుల్లో కొనసాగారు. దశాబ్ద కాలంగా పేదలకు ఉచిత మందుల పంపిణీ, క్లిన్ […]
ఏపీలో రాజకీయ పరిస్థితులు వేడెక్కాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ పార్టీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారు. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి సీఎం జగన్పై చేసిన వ్యాఖ్యలతో అసలు వివాదం మొదలైంది. పట్టాభిని పోలీసులు తన నివాసంలో తలుపులు పగలగొట్టి బుధవారం రాత్రి సమయంలో అరెస్టు చేశారు. ఇదే అంశంపై స్వయంగా సీఎం జగన్ కూడా స్పందించారు. ఒక కాన్స్టిట్యూషనల్ హెడ్ని దుర్భాషలాడతారా అంటూ భావోద్వేగానికి కూడా గురయ్యారు. తన ఫేస్బుక్ పేజీలో అదే […]
తెలుగువారి ఆత్మగౌరవం ఢిల్లీ నడి వీధుల్లో నలిగిపోతుంటే.., చూసి సహించలేక, ఆంధ్రుల ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారు 1982లో తెలుగు దేశం పార్టీని స్థాపించారు. ఆ తరువాత 9 నెలల్లోపే అధికారంలోకి వచ్చి తెలుగు వారి సత్తాని దేశ వ్యాప్తంగా తెలియచేశారు యన్టీఆర్. తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో టీడీపీ చంద్రబాబు చేతిలోకి వచ్చేసింది. బూత్ స్థాయి నుండి క్యాడర్ బిల్డ్ చేసుకోవడంలో చంద్రబాబు సూపర్ సక్సెస్ అయ్యాడు. తన చుట్టూ పొలిటికల్ గా […]