రాజకీయం అంటేనే ఒక చదరంగం. వ్యూహాలు, ఎత్తుగడలు, లెక్కలు చాలా ఉంటాయి. ఎన్నికల్లో గెలిచినవారికి మళ్ళీ ఎలాగైనా గెలవాలన్న వ్యూహాలు, ఓడినవారికి ఈసారి ఎలాగైనా గెలవాలి అన్న వ్యూహాలు వేసుకుంటారు. వ్యూహంలో భాగంగా సుదీర్ఘ కాలం పాటు స్కెచ్ లు, ప్లాన్ లు వేసుకుంటారు. ఎంతో కష్టపడి.. ఆలోచించి ఒక ప్రణాళికను రచించుకుంటారు. రాబోయే 6 నెలల్లో ఏం జరగాలో అనేది.. 6 నెలల ముందే ప్రణాళికలు వేసుకుంటారు. అయితే కొన్నిసార్లు ఆ ప్రణాళికలు ఫెయిల్ అవ్వచ్చు, […]
అన్ స్టాపబుల్ సీజన్ 2లో అన్ని ఎపిసోడ్స్ కి బాప్ ఎపిసోడ్ అయిన పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ మొదటి భాగం విడుదలైంది. ఈ ఎపిసోడ్ కి విపరీతమైన రెస్పాన్స్ కూడా వచ్చింది. ఎప్పుడో గానీ ఒకే వేదిక మీద చూడనటువంటి వాళ్ళని ఒక రెండు గంటల పాటు కూర్చోబెట్టి మాట్లాడించడం.. జనాల్ని ఎంటర్టైన్ చేయడం ఆహాకే చెల్లింది. అందులోనూ బాలకృష్ణ, పవన్ కాంబినేషన్ అనేది చాలా రేర్. అలాంటి కాంబినేషన్ లో సినిమా పడితే పండగలా ఉంటుంది. […]
ఆంధ్ర, తెలంగాణ విడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఆంధ్రాకే పరిమితం అయ్యింది. తెలంగాణలో ఏదో నామమాత్రంగా వ్యవహరించేది. అయితే మారుతున్న రాజకీయ సమీకరణాలు కారణంగా ఇప్పుడు తెలంగాణాలో పట్టు సాధించేందుకు టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. తెలంగాణలో బలపడాలని టీడీపీ శ్రేణులు భావిస్తున్నాయి. మళ్ళీ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని భావిస్తున్న టీడీపీ.. అందుకోసం సమర్థులను పార్టీలో చేర్చుకోవాలని అనుకుంటోంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా బక్కని నరసింహులుని తప్పించి.. ఆ స్థానంలో కాసాని జ్ఞానేశ్వర్ కి […]
నెల్లూరు జిల్లా కందుకూరులో చంద్రబాబు సభలో చోటు చేసుకున్న తొక్కిసలాటలో 8 మంది మృతి చెందగా.. గుంటూరు చంద్రన్న సభలో ముగ్గురు మృతి చెందారు. చనిపోయిన వారిలో మహిళలు కూడా ఉన్నారు. ఇంతమంది చనిపోవడంతో చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. వైసీపీ నేతలు సహా ఇతర పార్టీ నేతలు, ప్రజలు సైతం చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితోనే 8 మంది చనిపోయారని సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. కేఏ పాల్ కూడా […]
రాజకీయ నాయకులు ప్రజల్లోకి వచ్చి రాజకీయ సభలు నిర్వహించడం అనేది ఎప్పటి నుంచో ఉన్న సంస్కృతే. వారు జనాల్లోకి వచ్చినప్పుడు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. రోడ్ షోలు, భారీ బహిరంగ సభలు నిర్వహిస్తుంటారు. ఇలాంటి సమయాల్లో తొక్కిసలాట జరిగి.. దురదృష్టవశాత్తు ఒకరిద్దరు మరణించే అవకాశం ఉంటుంది. అయితే బహిరంగ సభల్లో ఇది మామూలే కదా అని అనుకోవడానికి లేదని కొందరు అంటున్న మాట. అసలు మనుషుల ప్రాణాలు పోయేలా సభలు పెట్టడం దేనికి అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. […]
2024 ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి చాలా కీలకం. అధికారం కోసం కాకపోయినా.. పార్టీ ప్రతిష్ట కోసమైనా తప్పక గెలవాల్సిన పరిస్థితి ఐతే ఉంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి ఉన్న ఏ దారిని వదిలిపెట్టడం లేదు ఆ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు. జనసేన, తెలుగుదేశం పార్టీ కలిస్తే గెలుపు తప్పదు అన్న ఆశాభావం ఇరు పార్టీల అధ్యక్షులు వ్యక్తపరుస్తున్నారు. ఇప్పటికే జనసేన పార్టీతో పొత్తు కుదుర్చుకున్న చంద్రబాబు నాయుడు.. ఆయా నియోజకవర్గాల్లో కొన్ని స్థానాలను జనసేన […]
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే జనసేనాని పవన్ కళ్యాణ్ సైతం సరికొత్త వ్యూహరచనతో పొలిటికల్ గేమ్ ని కీలక మలుపు తిప్పారు. గతంతో పోలిస్తే ఈసారి పవన్ కి పొలిటికల్ మైలేజ్ పెరిగింది. ఈ నేపథ్యంలో పవన్ కి మద్దతుగా కాపు నాయకులు అందరూ ఏకం కావాలని నిర్ణయించుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. విశాఖలో కాపుల సమావేశానికి ముందు విజయవాడలో గంటా శ్రీనివాసరావు నివాసంలో.. బోండా ఉమ, ఎడం […]
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రోడ్ షో చేస్తుండగా ఆయనపై ఒక దుండగుడు రాయి విసిరాడు. నందిగామ రైతుపేట నుంచి చంద్రబాబు రోడ్ షో చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్ షో కొనసాగుతుండగా చంద్రబాబు కాన్వాయ్ పై ఓ దుండగుడు రాయి విసిరాడు. ఈ దాడిలో చంద్రబాబు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కి గాయమైంది. ఈ ఘటనకు బాధ్యులు వైసీపీ వాళ్ళే అంటూ టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై వైసీపీ […]
2014లో జనసేన, టీడీపీ పొత్తు పెట్టుకోవడంతో.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే 2019లో టీడీపీతో తెగదెంపులు చేసుకోవడంతో వైసీపీకి బాగా కలిసి వచ్చింది. టీడీపీ వైఫల్యాలను ఎండగట్టడంతో జనసేన కంటే వైసీపీకే భారీ ప్రయోజనం చేకూరింది. 2019లో ఊహించని మెజారిటీతో వైసీపీ అధికారం కైవసం చేసుకుంది. ఇప్పుడు రాజకీయ నాయకులందరి దృష్టి రాబోయే ఎన్నికల మీదనే పడింది. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఆయా రాజకీయ పార్టీలు వ్యూహాలు, ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ఒక గట్టున వైసీపీ, […]
ఏపీలో ఎన్నికలకు దాదాపు రెండేళ్ల సమయం ఉన్నా.. అప్పుడే రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకుంది. అధికార, ప్రతిపక్షాలు విమర్శలు, ప్రతివిమర్శలతో వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. వైసీపీ, టీడీపీ, జనసేన నేతలు పోటాపోటీగా యాత్రలు, పలకరింపులు కూడా ప్రారంభించేశారు. ఈసారి తమ టార్గెట్ 175 సీట్లు అంటూ వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేయడం చూస్తూనే ఉన్నాం. అయితే జగన్ ప్రత్యేకంగా రాయలసీమపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. సీమలో తెలుగుదేశం పార్టీకి ఒక్క స్థానం కూడా దక్కకుండా చూసుకోవాలంటూ నేతలకు సైతం […]