ఈ మద్య కొంతమంది కేటుగాళ్ళు ఈజీ మనీ కోసం ఎదుటి వారిని దారుణంగా మోసం చేస్తున్నారు. ముఖ్యంగా ఆన్ లైన్ బెట్టింగ్ లో ఎంతోమంది అప్ప చేసి మరీ డబ్బులు పెట్టుబడి పెట్టి.. చివరికి తాము మోసపోయామని తెలుసుకొని ఆత్మహత్యలకు పాల్పపడుతున్నారు.
కాదేది మోసానికి అనర్హం అన్నట్లుగా సైబర్ దొంగళ్లు రెచ్చిపోతున్నారు. మనిషి ఆశను ఆసరాగా చేసుకుని అందినకాడికి దోచుకుంటున్నారు. భారీ డిస్కాంట్లు, ఖరీదైన బహుమతుల పేరుతో వలవేసి అమాయకులను నిండా ముంచుతున్నారు.