రేణు దేశాయ్ ముక్కు సూటిగా, డేరింగ్ అండ్ డ్యాషింగ్ గా ఉంటారు. వ్యక్తిగత విషయాల గురించే కాకుండా అప్పుడప్పుడూ సమాజంలో జరిగే వాటి గురించి కూడా ఆమె స్పందిస్తుంటారు. తాజాగా ఆమె ఓ విషయంలో కోర్టుకెక్కారు.
తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన పాత్రల్లో నటించి మెప్పించారు స్వర్గీయ నందమూరి తారకరామారావు.. అందరూ ఎన్టీఆర్ అని పిలుస్తారు. రాముడు, శ్రీ కృష్ణడి పాత్రలో ఆయనను చూసి నిజంగానే దేవుళ్లు ఇలాగే ఉంటారా అని అనుకునేవారు. అప్పట్లో ఆయన ఫోటోలకు పూజలు కూడా చేసేవారు.
తెలంగాణలో ఉద్యోగాల జాతర మళ్లీ మొదలయింది. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీక్ ఘటనతో కొన్నాళ్లు నోటిఫికేషన్లు వాయిదా పడిన, మళ్లీ ఖాళీల భర్తీకి ప్రకటనలు వెలువడుతున్నాయి.
తెలంగాణ రాజధాని హైదరాబాద్లో ఇటీవల కాలంలో నడి రోడ్డుపై దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. జనం చూస్తుండగానే, ఏ మాత్రం భయం లేకుండా ప్రాణాలు తీస్తున్నారు కొందరు. తాజాగా మరోసారి హైదరాబాద్ నగరం ఉలిక్కిపడే ఘటన చోటుచేసుకుంది.
జూన్ వరకు బడులకు, కాలేజీలకు వెళ్లాల్సిన పని లేదు. ఇక టూర్లు వెళ్లాలంటే ఇదే మంచి సమయం కాబట్టి.. పలువురు తల్లిదండ్రులు అదే పనిలో పడ్డారు. ఇక తెలంగాణ హైకోర్టుకు కూడా వేసవి సెలవులను ప్రకటించారు.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతూ వస్తుంది. ఇప్పటికే ఈ కేసులో ఎన్నో ట్విస్టులు వెలుగులోకి వచ్చాయి. ఇదిలా ఉంటే ఈ కేసు విచారణలో భాగంగా సీబీఐ కడప ఎంపీ అవినాష్ రెడ్డి నిందితుడిగా చేర్చిన విషయం తెలిసిందే.
కడప మంత్రి వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై తెలంగాణ కోర్టులో విచారణ సందర్భంగా సీబీఐ కీలక వ్యాఖ్యలు చేసింది. అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వవద్దని కోర్టుకు తెలిపింది. సీబీఐ వాదనలు ఇలా ఉన్నాయి.
పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో తెలంగాణ హైకోర్టు గురువారం విచారణ జరిపింది. బండి సంజయ్ చేసిన తప్పేంటో చెప్పాలని ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది.
స్థానిక సంస్థల్లో ఖాళీగా ఉన్న స్థానాలకు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారని ఎన్నికల సంఘాన్ని హైకోర్టు ప్రశ్నించింది. దీనిపై తాజాగా హైకోర్టులో విచారణ జరగ్గా.. ఎన్నికల సంఘానికి నోటీసులు ఇచ్చింది. తదుపరి విచారణ ఏప్రిల్కు వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.