తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు వరుసగా గుడ్ న్యూస్ లు అందజేస్తున్నారు. ఇప్పటికే టీఎస్ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు శుభవార్త చెప్పగా.. బీడీ టేకేదార్లకు గుడ్ న్యూస్ అందించారు.
ఇల్లు కట్టుకోవాలనుకునేవారికి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇల్లు కట్టుకునే సమయంలో రూ. 3 లక్షలు ఆర్థిక సహాయం చేస్తామని తెలిపింది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం ప్రకటించింది.
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వరుస రోడ్డు ప్రమాదాలతో ప్రజలు భయాంతోళనకు గురి అవుతున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపే సమయంలో అదుపు తప్పడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ట్రాఫిక్ పోలీసులు అంటున్నారు.