వచ్చే వరల్డ్ కప్, ఆసియా కప్ ను దృష్టిలో పెట్టకుని ఐపీఎల్ ఫ్రాంఛైజీలు టీమిండియా ఆటగాళ్ల కోసం ఓ కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఈ నిర్ణయం తెలిసిన అభిమానులు దేశం కోసం మంచి నిర్ణయం అంటూ ప్రశంసిస్తున్నారు.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ కొరకు.. ఇప్పటి నుంచే మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నాడు కెప్టెన్ రోహిత్ శర్మ. అందుకోసం ఐపీఎల్ మధ్యలోనే ఆటగాళ్లను ఇంగ్లాండ్ పంపిస్తామని రోహిత్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.