టీడీపీ సీనియర్ నాయకుడు గుండెపోటుకు గురయ్యారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు ఏం చెప్పారంటే?
టీడీపీ నేత, పెద కూరపాడు మాజీ ఎమ్మెల్యే కొమ్మాల పాటి శ్రీధర్ రెండు రోజుల క్రితం అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో మహిళా నేతను అదుపులోకి తీసుకున్నారు ఏపీ పోలీసులు. ఆమె అరెస్టు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు.
నందమూరి తారకరత్న మరణించారు. గుండెపోటుతో కుప్పకూలిన ఆయన.. 23 రోజుల తర్వాత తుదిశ్వాస విడిచారు. అయితే తారకరత్న మరణానికి కారణం వాళ్లేనంటూ ఓ టీడీపీ నేత షాకింగ్ కామెంట్స్ చేశారు.
గత కొన్నిరోజుల నుంచి మృత్యువుతో పోరాడిన తారకరత్న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. ఈ టైంలో ఆయన చివరి పొలిటికల్ స్పీచ్ వైరల్ గా మారింది.
సాధారణంగా రాజకీయాలు అంటే.. అధికారంలో ఉన్న పార్టీలకు సంబంధించి ఎక్కువగా వినిపించే ఆరోపణలు ఏంటంటే.. ప్రభుత్వ పథకాలు, స్కీమ్లను ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలకు అందకుండ అడ్డుకుంటారు అనే ఆరోపణలు ఎక్కువగా వినిస్తుంటాయి. లోకల్ లీడర్లు కొందరు.. మా పార్టీకి ఓటు వేయలేదు కదా మీకు పథకాలు దక్కనివ్వం అంటూ బెదిరింపులకు పాల్పడటం చూశాం. కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో మాత్రం ఇలాంటి సంఘటనలు కలలో కూడా చోటు చేసుకోవు. అర్హులైతే చాలు.. పార్టీ, కులం, […]
రాజకీయ నాయకులకు సాధారణంగానే శత్రువులు ఎక్కువగా ఉంటారు. దాంతో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. అందుకే ఎక్కడి వెళ్లినా గానీ అనుచరులను, సెక్యూరిటీని వెంటబెట్టుకుని వెళ్తుంటారు సదరు నాయకులు. అయితే ఎంత సెక్యూరిటీ ఉన్నప్పటికి నాయకులపై, ప్రజాప్రతినిధులపై దాడులు జరిగిన సంఘటనలు మన దేశంలో కోకొల్లలుగా కనిపిస్తాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలంలో అర్ధరాత్రి టీడీపీ నాయకుడిపై జరిగిన కాల్పులు కలకలం సృష్టించాయి. అర్ధరాత్రి కొందరు దుండగులు సదరు నాయకుడి ఇంట్లోకి చొరబడి […]
గుంటూరు టీడీపీ నేత ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అమెరికాలో ఉంటున్న అల్లుడు.. వీకెండ్లో సరదాగా గడపాడానికి వెళ్లి మృతి చెందాడు. సరదాగా ట్రెక్కింగ్కి వెళ్లి.. సుమారు 200 అడుగుల ఎత్తు నుంచి కింద పడి చనిపోయాడు. ఆ వివరాలు.. గుంటూరుకు చెందిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సుఖవాసి శ్రీనివాసరావు-రాజశ్రీ దంపతుల కుమార్తె సాయి చరణికి.. రాజేంద్రనగర్కు చెందిన శ్రీనాథ్తో ఐదేళ్ల క్రితం వివాహం అయ్యింది. దంపతులిద్దరూ అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా జాబ్ చేస్తున్నారు. ప్రస్తుతం […]
ఇటీవల కాలం సినీ రాజకీయ రంగాల్లో వరుస విషాధాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా తెలుగు దేశం పార్టీ సీనియర్ నేత , మాజీమంత్రి జేఆర్ పుష్ప రాజ్ కన్నుమూశారు. ఏడాది క్రితం కరోనా బారిన పడిన ఆయన..అనంతరం కోలుకున్నప్పటికీ ఇతర అనారోగ్య సమస్యలు చుట్టు ముట్టాయి. ఈక్రమంలో ఇటీవలే పుష్పరాజ్ ను గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చిక్సిత పొందుతూ గురవారం కన్నుమూశారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులతో తీవ్ర విషాధంలో […]
ఆంధ్రప్రదేశ్ లో కొంత కాలంగా టీడీపీ వర్సెస్ వైసీపీ మద్య మాటల యుద్దం కొనసాగుతుంది. అధికార పార్టీపై ప్రతిపక్షాలు ఏ చిన్న చాన్సు దొరికినా విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు అధికార పార్టీ సైతం ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనను తిప్పికొట్టే ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో విజయవాడలో దళిత గర్జన కార్యక్రమంలో పాల్గొని నిరసన తెలిపేందుకు వెళ్తున్న మాజీ మంత్రి ఉమా మాధవరెడ్డి సహ పలువురు టీడీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేయడంతో టీడీపీ వర్గాలు భగ్గుమంటున్నాయి. విజయవాడలో […]
ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు ఇప్పుడు వాడీ వేడిగా నడుస్తున్నాయి. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోరులోకి దిగుతారా? పొత్తులతో రంగంలోకి దిగుతారా అన్న విషయంపై ఏపి రాజకీయాల్లో తెగ చర్చలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో పొత్తులపై ఫుల్ క్లారిటీ ఇచ్చారు. గతంలో తాము ఎన్నోసార్లు త్యాగాలు చేశామని.. ఇక ముందు త్యాగాలకు ఏమాత్రం సిద్దంగా లేమని అన్నారు. తమతో పొత్తు పెట్టుకునేందుకు సిద్దమయ్య టీడీపీ మళ్లీ తననే […]