విశ్వ విఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారకరామారావు శత జయంతి వేడుకలను ఇటీవల ఘనంగా నిర్వహించారు. ఈ నెల 20న హైదరాబాద్లోని కూకట్ పల్లి మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు కుటుంబ సభ్యులతో పాటు రాజకీయ నేతలు, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. నటుడు జూనియర్ ఎన్టీఆర్ కు కూడా ఆహ్వానం అందగా.. వ్యక్తిగత కారణాలతో రాలేదు. దీనిపై