విశాఖ-హైదరాబాద్- ఓ వైపు కరోనా, మరోవైపు తుఫాను భారత్ ను అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే కరోనాతో నానా తంటాలు పడుతోంటే.. అదిచాలక గత నాలుగు రోజుల నుంచి తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. తౌక్టే సైక్లోన్ ఇప్పటికే కేరళ, కర్ణాటక, గోవా, తమిళనాడు రాష్ట్రాలను ముంచెత్తగా.. ఇప్పుడు మహారాష్ట్ర, గుజరాత్ లపై దాడి చేస్తోంది. తుఫాను దాటికి ఉత్తర తీర ప్రాంతం చిగురుటాకులా వణుకుతోంది. ఆరు రాష్ట్రాల్లో జన జీవనం అస్తవ్యస్థం అయిపోయింది. ఇక మన తెలుగు రాష్ట్రాలపై తౌక్టే […]
ముంబయి- ఓ వైపు కరోనా, మరో వైపు తుఫాను భారత్ ను అతలాకుతలం చేస్తున్నాయి. కరోనా ఇప్పటికే భీబత్సం సృష్టిస్తోంటే.. అది చాలదన్నట్లు తౌక్టే సైక్లోన్ ధూసుకొచ్చింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌక్టే తుఫానుకు మహారాష్ట్ర, గుజరాత్ సహా ఐదు రాష్ట్రాలను అల్లకల్లోలం చేస్తోంది. ఈ తుఫాను ప్రస్తుతం గుజరాత్ తీరం వైపు పయనిస్తోంది. మంగళవారం సాయంత్రం ఇది గుజరాత్ పోరుబందర్ మహూవా దగ్గర తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. […]
భీభత్సం సృష్టిస్తున్న తౌక్టే తుఫాను, ఐదు రాష్ట్రాలకు ముప్పు తిరువణంతపురం- ఇప్పటికే కరోనాతో జనం అల్లాడిపోతుంటే.. అది చాలదన్నట్లు మళ్లీ తుఫాను ముంచుకొచ్చింది. ఈనెల 14న ఆరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారింది. ఈ తుఫానుకు మాయన్మార్ తౌక్టే గా నామకరణం చేసింది. తౌక్టే శనివారం తీవ్ర తుఫానుగా మారి గుజరాత్ వైపు పయనిస్తోందని భారత వాతావరణ శాఖ చెప్పింది. రానున్న 18 గంటల్లో ఇది అతి తీవ్ర తుపానుగా మారుతుందని ఐఎండీ పేర్కొంది. ఈ […]
విశాఖపట్నం- ఇప్పటికే కరోనా అతలాకుతలం చేస్తోంటే.. దీనికి తోడు మరోవైపు తుఫాను ముంచుకొస్తోంది. దీంతో ప్రజలతం అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఆగ్నేయ అరేబియా సముద్రం పరిసర ప్రాంతాల్లో గురువారం అల్పపీడనం ఏర్పడింది. ఇది కేరళ, కర్ణాటక వైపుగా పయనించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడనం బలపడి ఈ నెల 16 నాటికి తుఫాన్గా, ఆ తర్వాత మరింత బలపడి తీవ్ర, అతి తీవ్ర తుఫాన్గా మారే ఛాన్స్ ఉందని విశాఖపట్నం వాతావరణ […]