ఏపీ సీఎం జగన్ ఏం చేసినా ఒక విజన్ ఉంటుంది. ఆ విజన్ అన్ని వర్గాల వారిని సంతృప్తి పరిచే విధంగా ఉంటుంది. రాష్ట్రం అంటే కేవలం ఏదో ఒక వర్గానికి మాత్రమే చెందినది కాదని, అన్ని వర్గాల వారూ కలిసి శ్రమిస్తేనే అభివృద్ధి అనేది సాధ్యపడుతుందని నమ్మే వ్యక్తి జగన్. అందుకే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బీసీల కృషి కోసం నిరంతరం శ్రమిస్తున్నారని ఎంపీ విజయ్ సాయి రెడ్డి అన్నారు. సమాజంలోని ప్రతి పనిలోనూ బీసీ […]
ఏపీలో మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ వ్యవహారం అధికార వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది. త్వరలో క్యాబినేట్ లో మార్పులు చేర్పులు ఉంటాయని, ఇటీవల జరిగిన శాసనసభాపక్ష సమావేశంలో స్వయంగా సీఎం జగన్ స్పష్టమైన సంకేతాలిచ్చారు. దీంతో సరికొత్త అంశాలు తెరమీదకు వస్తున్నాయి. స్పీకర్ పదవి మహిళకు కేటాయిస్తారని, ప్రస్తుత ఉన్న తమ్మినేని సీతారాంకి మంత్రి వర్గంలో చోటు దక్కుతుందనే మాటల వినిపిస్తున్నాయి. 2024 ఎన్నికల్లో మళ్లీ గెలుపే లక్ష్యంగా.. ఇప్పటి నుంచే ఆచితూచి అడుగులు వేస్తున్నారు […]
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కబడ్డీ ఆడుతూ.. కిందపడిపోయారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో కబడ్డీ పోటీలు ప్రారంభోత్సవానికి స్పీకర్ తమ్మినేని వెళ్లారు. ఆటగాళ్లలో ఉత్సాహం నింపేందుకు తాను కూడా ప్లేయర్ గా మారాడు. కబడ్డీ ఆడుతూ అక్కడున్న వాళ్లందర్నీ హుషారెత్తించారు. ఈ క్రమంలో కాలు స్లిప్ అయి కింద పడిపోయారు. సీతారాం కిందపడగానే సిబ్బందితో పాటు ప్లేయర్లు అప్రమత్తమయ్యారు. అక్కడ ఉన్నవారు వెంటనే సీతారాంను పైకి లేపారు. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. […]
ఏపి అసెంబ్లీ సమావేశంలో స్పీకర్ తమ్మినేని సీతారం కీలక ప్రకటన చేశారు. అసెంబ్లీలో ఇటీవల జరిగిన సంఘటనల దృష్ట్యా శాసనసభలో సెల్ ఫోన్ల వినియోగం వద్దని సభ్యులకు ఏపీ స్పీకర్ సూచించారు. ఈమేరకు ఏపీ శాసనసభలోకి సభ్యులెవరూ సెల్ ఫోన్లను తీసుక రావొద్దని స్పీకర్ తమ్మినేని సీతారాం ఆదేశించారు. ఈ నెల19న అసెంబ్లీలో చద్రబాబు మాట్లాడుతున్న సమయంలో స్పీకర్ మైక్ కట్ చేశారు. అయిన తెదేపా సభ్యులు అక్కడి సంఘటన సెల్ ఫోన్ లో రికార్డ్ చేసి […]