బాడీ షేమింగ్, ఆన్లైన్లో ట్రోలింగ్ చేసే వారి మీద తెలంగాణ గవర్నర్ తమిళిసై విరుచుకుపడ్డారు. తన గురించి అడ్డగోలు కామెంట్స్ చేస్తే.. నిప్పు కణంలా మారతానంటూ ఘాటు హెచ్చరికలు జారీ చేశారు. ఆ వివరాలు..
తెలంగాణ గవర్నర్కి, ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న వార్ ఇప్పట్లో ముగిసేలాలేదు. తాజాగా గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్.. ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అభివృద్ధి అంటే ఫామ్ హౌస్లు కట్టడం కాదు అంటూ కేసీఆర్ ప్రభుత్వానికి చురకలు వేసింది గవర్నర్. ఇక తాజాగా బడ్జెట్ సమావేశాలు సమీపిస్తోన్న తరుణంలో.. గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం వివాదం మరింత ముదిరింది. తమిళిసై తీరుపై.. రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా హైకోర్టును ఆశ్రయించేందుకు రెడీ కావడం […]
తెలంగాణలో రాజ్భవన్ వర్సెస్ ప్రగతి భవన్ మధ్య వివాదం సమసిపోలేదు.. గవర్నర్, సీఎంల దూరం తగ్గకపోగా.. రాను రాను మరింత పెరుగుతోంది. తాజాగా గతతంత్ర దినోత్సవ వేడుకలు రణతంత్రంగా మారాయి. చివరకు హైకోర్టు జోక్యం చేసుకుని.. గణతంత్ర దినోత్సవ వేడుకలను అధికారికంగా నిర్వహించాలని సూచించడం ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితికి అద్దం పడుతోంది. ఇక గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గవర్నర్ తమిళి సై సౌందరరాజన్.. మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. ప్రస్తుతం ఈ […]
తెలంగాణ రాజ్ భవన్ లో అంగరంగ వైభవంగ రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర రాజన్ పతాకావిష్కరణ చేశారు. అనంతరం ఆమె కీలక ప్రసంగం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో నేను కొందరికి నచ్చకపోవచ్చు. కానీ నాకు తెలంగాణ ప్రజలు అంటే ఎంతో ఇష్టం అని ఆ ఇష్టంతోనే నాకు పని కష్టమైనా ఇక్కడ గవర్నర్ గా నా విధులు నిర్వర్తిస్తున్నాను అని తమిళసై తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర […]
తనపై జరుగుతున్న దాడులు, తన అరెస్టు వెనుక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారంటూ వైఎస్ షర్మిల ఆరోపించారు. తమ పాదయాత్ర బస్సుకు నిప్పుపెట్టడం, తనని అరెస్టు చేసి శాంతిభద్రతలకు ఆటంకం కలిగిస్తున్నారంటూ రాజ్ భవన్లో గవర్నర్ తమిళిసైని కలిసి షర్మిల ఫిర్యాదు చేశారు. ఉద్దేశపూర్వకంగానే తమపై దాడులు జరుపుతున్నారంటూ విమర్శించారు. గవర్నర్కు ఫిర్యాదు చేసిన తర్వాత షర్మిల మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై పలు ఆరోపణలు, విమర్శలు గుప్పించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే తనని అరెస్టు […]
ఈమధ్య కాలంలో గుండెపోటుతో మృతి చెందుతున్న వారి సంఖ్య బాగా పెరిగిపోతుంది. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉండి.. హుషారుగా గడిపిన వ్యక్తులు ఉన్నట్లుండి గుండెపోటుతో మృతి చెందిన సంఘటనలు అనేకం చూశాం. చిన్న పిల్లలు కూడా ఇలా సడెన్గా గుండెపోటుతో మృతి చెందిన ఘటనలు చూశాం. అయితే గుండెపోటు అనేది కేవలం మనుషుల్లోనే కనిపిస్తుందా.. అంటే కాదు.. జంతువులు కూడా గుండెపోటు బారని పడుతున్నాయి. ఇక తాజాగా వాకింగ్ చేస్తూ.. ఓ ఏనుగు గుండెపోటుతో మృతి చెందింది. […]
తెలుగు ఇండస్ట్రీలో బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన అలీ తర్వాత స్టార్ కమెడియన్ గా ఎంతో ఎత్తుకు ఎదిగారు. కొన్ని చిత్రాల్లో హీరోగా నటించినప్పటికీ ఇండస్ట్రీలో కమెడియన్ గానే కొనసాగుతున్నారు. ఓ వైపు వెండితెరపై నటిస్తూనే బుల్లితెరపై పలు షోల్లో వ్యాఖ్యాతగా తన హవా కొనసాగిస్తున్నారు. ఓ ప్రముఖ ఛానలెల్ లో సినీ సెలబ్రెటీలను ఇంటర్వ్యూలో తీసుకుంటూ బాగా ఫేమస్ అయ్యారు. ఇదిలా ఉంటే ఈ మద్యనే అలీకి మరో గౌరవం దక్కింది. ఏపిలో ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా […]
తెలంగాణలో పెను సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంప గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహాంలో తనను ఇరికించాలని చూస్తున్నారని.. తన ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నారనే అనుమానం ఉందని తమిళిసై సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాక ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో తన దగ్గర ఏడీసీగా పని చేసిన తుషార్ పేరు, అనంతరం రాజ్ భవన్ పేరు కూడా చెప్పారని తమిళిసై గుర్తు చేశారు. ఇప్పటికే ప్రభుత్వానికి రాజ్ భవన్కు మధ్య […]
మెడికల్ స్టూడెంట్స్ చదువు పేరుతో పెళ్లిళ్లు ఆలస్యంగా చేసుకొవద్దని, వయస్సులో ఉన్నప్పుడే పెళ్లిచేసుకోవడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవితం గడుపుతూ లక్ష్యాలను సాధించవచ్చని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ అన్నారు. మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఎయిమ్స్ లో రీసెర్చ్ మ్యాగజైన్ అనుసంధాన్ ను ఆమె ఆవిష్కరించారు. ఆస్పత్రిలో స్కిల్ ల్యాబ్ , బర్తింగ్ సిమ్యులేటర్ ను ప్రారంభించిన అనంతరం ఆడిటోరియంలో వైద్య విద్యార్థులను, వైద్యులను ఉద్దేశించి ఆమె ప్రసంగిచారు. ఈ సందర్భాంగా గవర్నర్ తమిళసై […]
ఇటీవల పలు రాష్ట్రా హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులను, న్యాయమూర్తులను సుప్రీం కోర్టు నియమించింది. ఈ క్రమంలో తాజాగా తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉజ్జల్ భూయాన్ ప్రమాణ స్వీకారం చేశారు. మంగళవారం ఉదయం రాజ్ భవన్ లో హైకోర్టు సీజే ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. ఉజ్జల్ భూయాన్ చేత గవర్నర్ తమిళ సై ప్రమాణ స్వీకారం చేయించారు. రాష్ట్ర హైకోర్టు ఏర్పడిన తరువాత ప్రధాన న్యాయ మూర్తిగా బాధ్యతలు స్వీకరించిన ఐదో న్యాయమూర్తి భూయాన్. గతంలో హైకోర్టు […]