రీ ఎంట్రీ తర్వాత జెట్ స్పీడ్తో సినిమాలు చేస్తున్న మెగాస్టార్ చిరంజీవిలోని మాస్ యాంగిల్ని ప్రేక్షకులకు చూపించడానికి యంగ్ డైరెక్టర్స్ పోటీ పడుతున్నారు. ఈ సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’ తో సూపర్ హిట్ కొట్టిన చిరు.. మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ చేస్తున్నారు.
సినిమా ఇండస్ట్రీలో కొన్నిసార్లు గమ్మత్తైన సంఘటనలు జరుగుతుంటాయి. కథ, టైటిల్ కాపీ ఆరోపణల దగ్గరి నుంచి రిలీజ్ క్లాష్ వరకు రకరకాల అలిగేషన్స్. గతంలో పేర్ల విషయంలో పేచీ ఎక్కువగా ఉండేది.
సోషల్ మీడియా వినియోగం విస్తృతమయ్యాక, పలు యాప్స్ అందుబాటులోకి వచ్చాక రీల్స్ చెయ్యడం అనేది రోటీన్ అయిపోయింది. టిక్ టాక్ బ్యాన్ చేస్తే ఏముంది? ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్ లాంటివి ఉన్నాయి కదా.. ఎంచక్కా ఎవరికి నచ్చిన రీల్స్ వారు ఎంచక్కా అప్లోడ్ చేసేసుకోవచ్చు.
‘జీ కర్దా’, ‘లస్ట్ స్టోరీస్ 2’ సిరీస్లతో మిల్కీబ్యూటీ తమన్నాకి స్టార్ హీరోల పక్కన భారీ కమర్షియల్ హిట్ కొట్టినా రాని క్రేజ్ వచ్చేసింది. నిజానికి ఛాన్స్ మిస్ చేసుకున్న ఆ స్టార్ హీరోయిన్ కంటే తమన్నానే తన పర్ఫార్మెన్స్, ఎక్స్ప్రెషన్స్తో ఇరగదీసేసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
ఈమధ్య మిల్కీబ్యూటీ తమన్నా పేరు మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ తెగ వినిపిస్తోంది. అమ్మడి రొమాంటిక్ వీడియోస్ కూడా బాగా వైరల్ అవుతున్నాయి. నటుడు విజయ్ వర్మతో ప్రేమలో పడడం, ఇద్దరూ రీసెంట్ ఇంటర్వూల్లో దాదాపు వారి మధ్య రిలేషన్ నిజమేనన్నట్లు మాట్లాడడం తెలిసిందే.
హిందీ, తెలుగు, తమిళ్ భాషల్లో నటించి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది మిల్కీబ్యూటీ తమన్నా. ఆమె బయట ఎక్కడ కనిపించి అభిమానుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. రీసెంట్గా ముంబై ఎయిర్పోర్ట్లో ఓ అభిమానితో చాలా క్లోజ్గా ఇంటరాక్ట్ అయింది తమన్నా.
మెగాస్టార్ చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్ ప్రధాన పాత్రల్లో మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ భోళా శంకర్’ టీజర్ని ముందుగా ప్రేక్షకాభిమానుల కోసం థియేటర్లలో భారీ ఎత్తున విడుదల చేసి, తర్వాత ఆన్లైన్లో వదిలారు. ప్రస్తుతం ‘భోళా శంకర్’ టీజర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
నటీనటులు వారు నటించే సినిమాలు సాధించే విజయాలపై వారి సినిమా జీవితం ఆధారపడి ఉంటుంది. కొంత మంది హీరో హీరోయిన్లు ఇండస్ట్రీలో అవకాశాలు రాక తెర నుంచి కనుమరుగైన ఉదంతాలు చాలానే ఉన్నాయి.
గత మూడేళ్లు కరోనా కారణంగా ఐపీఎల్ మ్యాచ్ లను స్టేడియంలో ఎంజాయ్ చేయలేకపోయారు. డిజిటల్ స్క్రీన్ లో మ్యాచ్ లను చూసినప్పటికీ.. నేరుగా స్టేడియమ్ లో పాల్గొని చూస్తే ఆ కిక్కే వేరుంటుంది. మహమ్మారి పోయాక మొదటిసారి మళ్లీ ఐపీఎల్ మ్యాచులు స్టేడియమ్ లలో ఫ్యాన్స్ తో కళకళలాడబోతున్నాయి. ఈసారి ఐపీఎల్ మ్యాచులు మాత్రం ఇండియాలోనే జరగబోతున్నాయి. అంతేగాక స్టేడియమ్ లన్నీ జనాలతో కిటకిటలాడేలా టికెట్స్ అమ్మకాలు జరగనున్నాయట. ఇక 2023 ఐపీఎల్ ప్రారంభ వేడుకలను మరింత ఉత్సాహవంతం చేసేందుకు వైడ్ సినీ తారలు వేడుకలో పాల్గొనబోతున్నారని సమాచారం.