మద్యం మత్తు… ఇదే మనిషిని ఎంతటి దారుణానికి ఒడిగట్టేలా చేస్తుంది. చివరికి అదే మత్తులో క్షణికావేశంలో కట్టుకున్న భార్యను, కన్న పిల్లలను హత్య చేయడానికి కూడా వెనకాడరు. ఇకపోతే ఈ రోజుల్లో చాలా మంది వ్యక్తులు మద్యానికి బానిసై కట్టుకున్న భార్యలను అనేక వేధింపులకు గురి చేస్తున్నారు. తాగొచ్చి భార్యను ఇష్టమొచ్చిన రీతిలో తిట్టడం, దాడి చేయడం వంటివి చేస్తున్నారు. దీంతో నాలుగు గొడవల మధ్య భర్త చేసి దారుణాలను చెప్పుకోలేక ఎంతోమంది మహిళలు తమలో తాము […]
పై పోటోలు కనిపిస్తున్న మహిళ పేరు దేవి. ఆమెకు ముగ్గురు పిల్లలు. కూలీ పనులు చేసుకుంటూ భర్త, పిల్లలతో కలిసి ఎంతో సంతోషంగా జీవిస్తోంది. అయితే విధి ఆడిన వింతనాటకంలో పిల్లలను అనాథలను చేస్తూ ఆ దంపతులిద్దరు తిరిగి రాని లోకాలకు వెళ్లారు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పిల్లలను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి పనికి వెళ్లిన దేవి దంపతులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. రోడ్డు ప్రమాదాల కారణం ఇప్పటికే అనేక కుటుంబాలు వీధిన […]
కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు మరణిస్తే వారి జ్ఞాపకార్థం.. అన్నదానం చేయడం, హాస్పిటల్స్ లో రోగులకు పండ్లు, ఆహారం పంచడం లాంటివి చేస్తుంటారు. అయితే ఇక్కడ ఒక తండ్రి తన కొడుకు జ్ఞాపకార్థం ఏకంగా పెట్రోల్ ని ఉచితంగా దానం చేశాడు. సూర్యాపేటకు చెందిన గండూరి ప్రకాష్ అనే వ్యాపారవేత్త తన కొడుకు ప్రీతం జోనా వర్ధంతి రోజున సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తన కొడుకు జ్ఞాపకార్థం ఉచితంగా పెట్రోల్ ఇస్తున్నట్లు ఆయన ప్రచారం చేయడంతో […]
మానసిక ప్రశాంతత కోసం, మన కోరికలు దేవుడికి చెప్పేందుకు గుడికి వెళ్తుంటాము. అలా వెళ్లిన క్రమంలో గుడిలో ఉన్న పూజారి సాయంతో కొబ్బరికోయ కొట్టిన, వాహన పూజ చేసినా వారికి తోచిన దక్షిణం ఇవ్వడం జరుగుతుంది. తమ తరుఫున పూజా చేసే పూజారి ఉన్న గుడికి వెళ్లేందుకే చాలా మంది భక్తులు మొగ్గుచూపుతుంటారు. అలా వెళ్లిన కొంతమంది భక్తులకు గుడిలో ఊహించని ఘటన ఎదురైంది. తమ తరుఫున పూజ చేసిన పూజారికి కొంత మంది ఎంతో కొంత […]
crime news: తనను, పిల్లల్ని వదిలేసి వేరే యువతితో వేరు కాపురం పెట్టిన భర్తకు గుణపాఠం చెప్పిందో భార్య. భర్తను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని చితక్కొట్టింది. ఈ సంఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సూర్యాపేటకు చెందిన భానుప్రకాశ్ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో డాక్టర్గా విధులు నిర్వహిస్తున్నాడు. అతడికి పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. గత కొద్దిరోజుల నుంచి భానుప్రకాశ్ ఇంటికి వెళ్లటం లేదు. అతడు వేరే యువతితో కాపురం చేస్తూ ఉన్నాడు. […]
ప్రస్తుతం సమాజంలో మాదకద్రవ్యాల కల్చర్ ఎంతో పెరిగిపోయింది. పోలీసులు, ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఏదొక దారిలో మత్తు పదార్థాల క్రయవిక్రయాలు జరుగుతూనే ఉన్నాయి. మాదకద్రవ్యాల వల్ల ఎంతో మంది యువత జీవితాలు నాశనమై పోతున్నాయి. హైదరాబాద్ లో డ్రగ్స్ కు బానిసై ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోవడానే వార్త కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ మత్తు పదార్థాల కల్చర్ పట్టణాలు, నగరాలు దాటి.. పల్లెటూర్లకు కూడా పాకుతోంది. ఇదీ చదవండి: పేషంట్తో […]
సాధారణంగా ఎంత భూమి ఉన్న ఇంకా కావాలనే ఆశ చాలామందిలో ఉంటుంది. దాని కొందరు సమీపంలో ఉండే అడవులను సైతం నరికేసి భూములుగా మార్చుకుంటున్నారు. కానీ కొందరు మాత్రమే తమకున్న భూమిని సమాజ హితం కోసం ఉపయోగిస్తారు. ఆ కోవకి చెందిన వ్యక్తే దుశ్చర్ల సత్యనారాయణ. ఆయన జీవితం ఎందరికో ఆదర్శం. తనకు వారసత్వంగా వచ్చిన 70 ఎకరాల వ్యవసాయ భూమిని అడవిగా మార్చి జీవవైవిధ్యానికి పర్యావరణ పరిరక్షణకు ప్రాణం పోస్తున్నాడు. కాసుల కోసం కొట్టుకునే వారు […]
సాధారణంగా ఎవరైన ఆస్తి కోసం, డబ్బుల కోసం ఘర్షణ పడుతుంటారు. కానీ జంతువుల కోసం ఫైటింగ్ చేసుకునే వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. అది కూడా గేదెలు, ఎద్దులు వంటి ఇతర పశువుల విషయంలో గొడవలు జరగడం అక్కడకక్కడ చూస్తుంటాం. కానీ తాజాగా పిల్లి విషయంలో రెండు కుటుంబాల మధ్య ఘర్షణకు దారి తీసింది. చివరికి పిల్లి పంచాయితీ పోలీస్ స్టేషన్ కి చేరింది. ఈ విచిత్రమైన ఘటన సూర్యపేట జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి […]
సూర్యాపేట- అక్కడ చితిపై శవం కాలుతోంది. ఆ శవం సగం కాలాక హఠాత్తుగా పోలీసులు ఎటంర్ అయ్యారు. హడావుడిగా చితి మంటలను ఆర్పేసి, సగం కాలిన శవాన్ని ఆస్పత్రికి తరలించారు. దీంతో అక్కడున్న వాళ్లంతా ఏంజరుగుతుందో తెలియక ఆయోమయంలో పడ్డారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. మందుకు బానిసైన కొడుకును భరించలేక తండ్రి అతడిపై ఆవేశంగా దాడి చేశారు. కొడుకు అమాంతం కిందపడిపోయి చనిపోవడంతో ఏం చేయాలో ఆతండ్రికి అర్ధం కాలేదు. సైలెంట్ గా అంత్యక్రియలు […]
రైతే దేశానికి వెన్ను ముక్క అంటూ రాజకీయ నేతలు గొంతుల పగిలేలా అరస్తున్నా వారి సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగడిలా అక్కడే ఉంటున్నాయి. చేసిన అప్పులు తీర్చలేక, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో అనేక మంది రైతులు ఉరి తాడుకు వేలాడుతూ కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చివెళ్తున్నారు. రైతుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చినా చట్టాల వల్ల న్యాయం జరుగుతుందా అంటే అదీ లేదు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర […]