కోహ్లీ దురదృష్టం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడది ఐపీఎల్ లోని మిగతా జట్ల క్రికెటర్లపై పడినట్లు కనిపిస్తుంది. తాజాగా లక్నో సూర్య ఔట్ కావడంతో ఇదికాస్త హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఏంటి సంగతి?
ఐపీఎల్-2023 ఆరంభంలో వరుస ఓటములతో డీలాపడ్డ ముంబై ఇండియన్స్.. టోర్నీ ద్వితీయార్థంలో చెలరేగుతోంది. సరిగ్గా ప్లేఆఫ్స్కు ముందు ఆ జట్టు గేర్లు మార్చింది. ఎదురొచ్చిన ప్రతి ప్రత్యర్థిని ఓడిస్తూ పోతోంది.
ఐపీఎల్ లో 49 బంతుల్లో సెంచరీ కొట్టేసి మరో సారి తన ప్రతాపాన్ని చూపించాడు సూర్య కుమార్ యాదవ్. ఇలాంటి ఇన్నింగ్స్ ఆడడం సూర్యకి కొత్తేమి కాకపోయినా చివరి నాలుగు ఓవర్లలో ఈ ముంబై బ్యాటర్ సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు.
16 ఏళ్ల ఐపీఎల్ టోర్నీలో మరో రికార్డు బద్దలైంది. దీనంతటికి మిస్టర్ ఇండియా 360 సూర్యకుమార్ యాదవ్ మెరుపులు కారణం. అచ్చం క్రికెట్ గేమ్ బ్యాటింగ్ తరహాలో సూర్య ఇన్నింగ్స్ కొనసాగడం గమనార్హం.
ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ, ఆ జట్టు స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ల కొత్త లుక్స్కు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇరువురి ఫ్యాన్స్ వీటిని బాగా షేర్ చేస్తున్నారు.
పేలవ ప్రదర్శనతో నానా తంటాలు పడుతున్న సూర్య ఐసీసీ ర్యాంకింగ్స్లో మాత్రం దూసుకెళ్తున్నాడు. గత ఆరు మ్యాచ్ల్లో నాలుగు సార్లు డకౌట్ గా వెనుదిరిగినా సూర్య ర్యాంక్ ఏమాత్రం చెక్కు చెదరకపోవటం గమనార్హం.
అసలే బ్యాటింగ్ లో ఫామ్ కోల్పోయి చాలా అంటే చాలా కష్టాల్లో ఉన్న సూర్యకుమార్ కు మరో ప్రాబ్లమ్ వచ్చిపడింది. దీంతో టీమిండియాలో అతడి కెరీర్ ప్రశ్నార్థకంగా మారేలా కనిపిస్తోంది. దానికి కారణం కూడా లేకపోలేదు. ఇంతకీ ఏంటి విషయం?
ముంబయి ఇండియన్స్ అభిమానులక వెరీ బ్యాడ్ న్యూస్. ఈసారి ఐపీఎల్ ఆడే విషయమై కెప్టెన్ రోహిత్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నాడు. దీనికి మేనేజ్ మెంట్ కూడా ఒప్పేసుకుంది. ఇంతకీ ఏంటి విషయం?