జబర్ధస్త్ కామెడీ షో ద్వారా ఎంతోమంది నటులు తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. అలాంటి వారిలో శాంతి అలియాస్ శాంతి స్వరూప్ ఒకరు. లేడీ గెటప్ లో ఎన్నో కామెడీ స్కిట్స్ చేసి అందరినీ కడుపుబ్బా నవ్విస్తుంటాడు.
యంగ్ హీరో శర్వానంద్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. రన్ రాజా రన్ మూవీతో మంచి సక్సెస్ అందుకున్న శర్వా ఇండస్ట్రీలో మంచి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు.
ప్రభాస్ అనే ఒక్క పేరు చాలు భారతీయ చిత్ర పరిశ్రమలో సరి కొత్త రికార్డులు సృష్టించడానికి. తెలుగు హీరోగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి పాన్ ఇండియాలోనే నెంబర్ వన్ హీరో లెవెల్లోకి వెళ్లడం ఒక్క ప్రభాస్ కే అలా సాధ్యమైంది.
బుల్లితెరపై తనదైన కామెడీతో కడుపుబ్బా నవ్వించిన రైడీ రోహిణి గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. జబర్ధస్త్ కామెడీ షోలో తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను మెప్పిస్తుంది.. వెండితెరపై కూడా తన సత్తా చాటుతుంది.
స్టేజీపై ఫుల్ గా కామెడీ చేస్తూ తెగ ఎంటర్ టైన్ చేసే రోహిణి.. సడన్ గా ఆస్పత్రిపై బెడ్ పై సీరియస్ కండీషన్ లో కనిపించింది. దీంతో అందరూ షాకయ్యారు. ఏం జరిగిందా అని అనుకుంటున్నారు. ఇంతకీ ఏంటి విషయం?
ఎవరికైనా ఆకలి వేస్తే ఏదైనా ఆహార పదార్థాలు కానీ.. అవి దొరక్కపోతే మంచినీరు తాగి తమ ఆకలి తీర్చుకుంటారు. కానీ ఇటీవల కొంత మంది ఆహారంగా మేకులు, సూదులు, ఇనుప వస్తువులు, నాణేలు తింటూ వస్తున్నారు. కొన్నిసార్లు వారు తీవ్రమైన కడుపునొప్పితో బాధపడటం.. డాక్లర్లు వైద్యం చేసి అవన్నీ తొలగించి బతికించిన ఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.
అధిక బరువుతో బాధపడుతున్న ఓ యువకుడికి ఉస్మానియా వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. రాష్ట్ర చరిత్రలో ఇలాంటి సర్జరీ చేయడం ఇదే తొలిసారి అని అంటున్నారు. ఆ సర్జరీ ఏంటంటే..!
వైద్య రంగంలో ఇప్పుడు ఎన్నో అద్భుతమైన ప్రయోగాలు జరుగుతున్నాయి.. మనిషి ప్రాణం పోతే తిరిగి తీసుకు రావడం తప్ప.. బతికించేందుకు ఎన్నో రకాల ప్రయోగాలు చేస్తూ విజయం అందుకుంటున్నాడు.