భారతదేశం గర్వించదగిన వ్యక్తి సుందర్ పిచాయ్. అతడు ప్రపంచంలోనే దిగ్గజ కంపెనీ అయిన గూగుల్ కు సిఈఒగా కొనసాగుతున్నారు. అతను తమిళనాడులో జన్మించారు. భారత సంతతికి చెందిన అమెరికన్ ఎగ్జిక్యూటివ్. ప్రస్తుతం గూగుల్ సిఇవోగా కొనసాగుతున్నారు. అయితే సుందర్ పిచాయ్ తన పూర్వీకులు చెన్నైలో నివాసం ఉన్న ఇంటిని అమ్మకానికి పెట్టాడు అనే వార్త వైరల్ అవుతోంది.
ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ చుట్టూ మరో వివాదం ముసురుకుంటోంది. పారితోషికం విషయంలో ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పుడు అందరూ ఈ ఏఐ టెక్నాలజీ గురించే మాట్లాడుకుంటున్నారు. మరోవైపు ప్రముఖ టెక్ కంపెనీలు అన్నీ ఈ ఏఐ టెక్నాలజీపై వేల కోట్లు పెట్టుబడులు పెడుతున్నాయి. అయితే కొందరు మాత్రం ఈ కృత్రిమ మేధతో ముప్పులు తప్పవని హెచ్చరిస్తున్నారు.
చాట్ జీపీటీకి పోటీగా గూగుల్ సంస్థ కూడా ఏఐ చాట్ గూగుల్ బార్డ్ ని పరిచయం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏఐ చాట్ బాట్ వల్ల గూగుల్ కి మొదటి నుంచి తలనొప్పులు తప్పడం లేదు. తాజాగా గూగుల్ బార్డ్ తమ సొంత కంపెనీ నిర్ణయంపైనే వ్యతిరేకంగా మాట్లాడి వార్తల్లో నిలిచింది.
ప్రపంచ దిగ్గజ సంస్థలకు భారతీయులు సీఈవోలుగా బాధ్యతలు స్వీకరించడం కొత్తేం కాదు. ఇప్పటికే గూగుల్ సీఈవోగా సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈవోగా సత్య నాదెళ్ల, అడోబ్ సీఈవోగా శాంతను నారాయణ్ ఉన్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి మరో పేరు చేరింది.
గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టెక్ నిపుణులు, వినియోగదారులు నుంచి కంటే సొంత ఉద్యోగుల నుంచే ఇప్పుడు సుందర్ పిచాయ్ పై విమర్శలు వినిపిస్తున్నాయి.
చాట్ డీపీటీ.. ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగాన్ని ఈ ఏఐ బేస్డ్ సాఫ్ట్ వేర్ ఒక ఊపు ఊపుతోంది. ఎక్కడ చూసినా ఈ చాట్ జీపీటీ గురించే ప్రస్తావన, చర్చ, వాడకం కూడా. నవంబర్ 2022లో దీనిని విడుదల చేయగా.. కేవలం రెండు నెలల వ్యవధిలోనే 100 మిలియన్ యాక్టివ్ యూజర్లను సొంతం చేసుకుంది. అంటే టిక్ టాక్, ఇన్ స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్స్ ను వెనక్కి నెట్టి రికార్డలు బద్దలు కొట్టింది. చాట్ జీపీటీ […]
ఐటీ.. చాలా మందికి ఇదో కలల ఉద్యోగం. అందమైన సహోద్యోగులు, ఆకర్షణీయమైన జీతం, ఏసీ గదులు, వీకెండ్ పార్టీలు, విదేశీ టూర్లు.. అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే దీని గురుంచి చెప్పడానికి చాలా ఉందనుకోండి. ఈ కారణాలే యువత పెద్ద సంఖ్యలో సాఫ్ట్ వేర్ ఉద్యోగాలపై ఆసక్తి చూపడానికి కారణం. అందులోనూ.. గూగుల్ లో ఉద్యోగం అంటే ప్రభుత్వ ఉద్యోగం కన్నా ఎక్కువగా భావిస్తారని నానుడి ఉంది. ఉద్యోగులను ఎంతో గౌరవంగా చూస్తారని, ఉద్యోగులకు సకల సదుపాయాలు […]
భారత సంతతికి చెందిన గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కి అరుదైన గౌరవం లభించింది. భారత్ ప్రభుత్వం ఆయనకు పద్మ భూషణ్ అవార్డు ను ప్రధానం చేసింది. ఈ అవార్డును శుక్రవారం అమెరికాలోని భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధూ సుందర్ పిచయ్ అందజేశారు. ఈ సందర్భంగా భారత్ పై తనకు ఉన్న భక్తి భావాన్ని ఆయన చాటుకున్నారు. తాను ఎక్కడి వెళ్లిన తన వెంట భారత్ ను తీసుకెళ్తానని సుందర్ పిచాయ్ అన్నారు. భారతదేశం తనలో […]
ఐసీసీ టీ20 వరల్డ్ కప్ సిరీస్ ఒకెత్తు.. ఆదివారం భారత్- పాక్ మధ్య జరిగిన మ్యాచ్ ఒకెత్తు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ప్రతి బాల్ ఉత్కంఠగా సాగింది. ఆఖరి వరకు మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠను రేపింది. విరాట్ కోహ్లీ వీరోచిత పోరాటానికి అంతా దాసోహం అన్నారు. వచ్చిన వాళ్లు వచ్చినట్లు పెవెలియన్కు క్యూ కడుతోంటో.. విరాట్ కోహ్లీ నిలబడిన తీరు అందరినీ అబ్బుర పరిచింది. విరాట్ అసలు సిసలైన ఛాంపింయన్ అని అంతా నమ్మేలా […]