వేసవి కాలంలో కూల్డ్రింక్స్, బీర్ల వాడకం విపరీతంగా పెరుగుతోంది. అయితే ఇలా బీర్లు విపీరతంగా తాగడం వల్ల పెను ప్రమాదం తప్పదు అంటున్నారు వైద్యులు. ఆ వివరాలు..
రాష్ట్రంలో రోజురోజుకూ ఎండలు మండిపోతున్నాయి. హైదరాబాద్లోనూ భానుడి దెబ్బకు ప్రజలు బయటకి వెళ్లాలంటే భయపడుతున్నారు. ఒకవేళ ప్రయాణించాల్సి వస్తే మెట్రో రైళ్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఆ రైళ్లలో రద్దీ పెరిగిపోయింది.
చల్లదనం కోసం ఏసీ వాడుతున్నారా..? కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందా..? అయితే ఆందోళన పడకండి. మీకు కొన్ని టిప్స్ తెలియజేస్తున్నాం.. ఇవి పాటించడం ద్వారా మీ కరెంటు బిల్ సగం వరకు ఆదా చేసుకోవచ్చు.
వేసవి కాలంలో మన శరీరానికి నీటి అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. తగిన మొత్తంలో నీరు తాగకపోతే.. డీహైడ్రేషన్ బారిన పడతాం. మరి వేసవిలో హైడ్రేటెడ్గా ఉండాలంటే.. ఏం చేయాలి
Sun Stroke/Heat Stroke in Teluguవేసవికాలంలో సాధారణంగా, తరచుగా కనిపించే ప్రధాన సమస్య.. వడదెబ్బ. ఈ సమస్య కారణంగా చాలా మంది మృత్యువాత కూడా పడతారు. మరి వేసవి కాలంలో వడదెబ్బ తగలకుండా ఉండాలంటే.. ఏం చేయాలి..
రాష్ట్రంలో ఎండలు మండి పోతున్నాయి. వేడికి తాళలేక జనాలు అల్లాడిపోతున్నారు. ఏప్రిల్ ప్రారంభంలోనే ఇలా ఉంటే.. ఇక మే నెల వచ్చేసరికి పరిస్థితి ఎలా ఉంటుందో అని జనాలు భయపడుతున్నారు. ఇక ఎండ వేడి ఎంత తీవ్రంగా ఉందో అద్దం పట్టే సంఘటన ఒకటి వెలుగు చూసింది. ఆ వివరాలు..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. తమ ఉద్యోగుల విషయంలో తరచూ అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటాయి. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం డీఏ అలవెన్సులు పెంచుతూ శుభవార్త చెప్పిన సంగతి తెలిసిందే. అలానే ఉద్యోగుల పని విషయంలో కూడా పలు కీలక ఆదేశాలు ప్రభుత్వాలు జారీ చేస్తుంటాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది.
ప్రతి ఏడాది సమ్మర్ సీజన్ వచ్చిందంటే చాలు.. ఇండస్ట్రీలో కొత్త సినిమాల సందడి మొదలైపోతుంది. స్టార్ హీరోల నుండి యంగ్ హీరోల వరకు.. సమ్మర్ సీజన్ వచ్చేసరికి సినిమాలన్నీ రిలీజ్ కి రెడీ చేస్తుంటారు. ముఖ్యంగా మార్చి, ఏప్రిల్ అంటే.. పెద్ద హీరోల సినిమాలే ఎక్స్పెక్ట్ చేస్తుంటారు ఫ్యాన్స్, కామన్ ఆడియెన్స్.
వేసవి కాలం మొదలైనట్లే కనిపిస్తోంది. గత వారం రోజులుగా నమోదవుతున్న ఎండలను బట్టి సమ్మర్ వచ్చేసిందని చెప్పొచ్చు. సూర్యుడి భగభగలకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయనే దానిపై వాతావరణ కేంద్రం అధికారులు ఏమన్నారంటే..!