సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్ ప్రధాన పాత్రల్లో నటించిన విరూపాక్ష చిత్రం ఎంత భారీ విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ సినిమాలో తొలుత విలన్గా వేరే వారిని అనుకున్నారట. కానీ సుకుమార్ చేంజ్ చేసి సంయుక్తా మీనన్ను విలన్గా చేశారంట. ఈ విషయాలను దర్శకుడు కార్తీక్ దండు వివరించారు.
సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ హీరోల వారసులు ఎంట్రీ ఇచ్చారు.. కానీ అందులో అతి కొద్దిమంది మాత్రమే తమ సత్తా చాటుతు స్టార్ హోదా సంపాదించుకున్నారు. ఒకప్పుడు హీరో, విలన్, క్యారెక్టర్ పాత్రల్లో నటించిన రాజేశ్ కూతురు ఐశ్వర్య రాజేశ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సంపాదించింది.
పుష్ప సినిమాకి దేశవ్యాప్తంగా వచ్చిన రెస్పాన్స్ చూసి అంతా నివ్వెర పోయారు. ఇప్పుడు పుష్ప 2 సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. సినిమా కూడా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే పుష్ప-2 సినిమాలో ఐటమ్ సాంగ్ ఉంది అనే వార్త బయటకు వచ్చింది.
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో విరూపాక్ష సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కాసుల వర్షం కురిపిస్తోంది. డైరెక్టర్ గా కార్తిక్ వర్మ దండుకి, హీరోగా సాయి ధరమ్ తేజ్ కు ఇది బిగ్గెస్ట్ హిట్ గా చెప్పచ్చు. మరోవైపు ఈ సినిమాతో సంయుక్త మీనన్ కూడా టాలీవుడ్ లో లక్కీ చామ్ గా పేరు తెచ్చుకుంది.
యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత సాయి ధరమ్ తేజ్ నటిస్తోన్న తొలి చిత్రం విరూపాక్ష. ఏప్రిల్ 16న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఆదివారం ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమంలో దర్శకుడు సుకుమార్ భావోద్వేగానికి గురయ్యారు. ఆ వివరాలు..
తాజగా అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన పుష్ప2 టీజర్ లో పుష్ప రాజ్ ఎక్కడ అనే ప్రశ్నను అభిమానులకు వదిలేశాడు దర్శకుడు. అయితే టైటిల్ డిజైన్ లోనే కథ ఎక్కడ జరుగుతుందో? జైలు నుంచి తప్పించుకున్న పుష్పరాజ్ ఎక్కడ నుంచి తన సామ్రాజ్యాన్ని పాలిస్తున్నాడో చెప్పాడు సుకుమార్.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. క్రియేటీవ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'పుష్ప2 ది రూల్'. ఇక మెుదటి భాగం ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో మనకు తెలిసిన విషయమే. దాంతో పుష్ప 2 మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక తాజాగా రిలీజ్ అయిన పుష్ప2 టీజర్ తగ్గేదే లే అన్నట్లుగా ఉంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం 'పుష్ప'. 2021 డిసెంబర్ లో విడుదలైన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద ఊహించని విజయాన్ని నమోదు చేసి.. కలెక్షన్స్ కూడా అదరగొట్టింది. ఇప్పుడు అందరి దృష్టి.. పుష్ప సీక్వెల్ పుష్ప 2పై పడింది. ఇప్పటికే సెకండ్ పార్ట్ మొదటి పార్ట్ కి మించి ఉండబోతుందని అంచనాలు పెంచేశారు మేకర్స్. అందుకు తగ్గట్టుగానే షూటింగ్ దశలో ఉన్న పుష్ప 2 ప్రీ రిలీజ్ గురించి కొన్ని ఊహించని లెక్కలు వినిపిస్తున్నాయి..
సుకుమార్.. టాలీవుడ్ లో క్రియేటీవ్ డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవల్లో హిట్ అందుకున్న సుకుమార్ కు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప2 విషయంలో డెడ్ లైన్ విధించాడట.
తనకి పాన్ ఇండియా క్రేజ్ తెచ్చిన మంగళం శీను క్యారెక్టర్ గురించి, అవకాశం ఇచ్చిన సుకుమార్ గురించి.. అలాగే తనకు మంగళం శీను క్యారెక్టర్ ని సుకుమార్ ఇవ్వడానికి గల కారణం కూడా రివీల్ చేశాడు సునీల్.