స్వతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ను ఓ యువకుడు ఘోరంగా అవమానించాడు. సిగరెట్ తాగుతూ ఏకంగా నేతాజీ విగ్రహం నోట్లో పెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ గా మారింది.
ఈ దేశం కోసం సుభాష్ చంద్రబోస్ చేసిన త్యాగాలను వెలుగులోకి రాకుండా కుట్ర చేశారని ప్రధాని నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జాతీయ స్మారకాన్ని అండమాన్ నికోబార్ దీవుల్లో నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో నేతాజీ జాతీయ స్మారకం నమూనాను మోదీ ఆవిష్కరించారు. సోమవారం నేతాజీ 126వ జయంతి సందర్భంగా ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేతాజీ స్మారక చిహ్నం నమూనాను ఆవిష్కరించిన మోదీ భావోద్వేగానికి గురయ్యారు. నేతాజీ స్మారక చిహ్నం […]
కాలేజీల్లో ఏదైనా ముఖ్యమైన కార్యక్రమం జరిగినప్పుడు.. ప్రముఖ వ్యక్తులు ముఖ్య అతిథిగా హాజరవ్వడం అనేది మామూలే. వాళ్ళు వచ్చినప్పుడు విద్యార్థులతో ప్రసంగం ఇప్పిస్తారు. అయితే ఆ ప్రసంగంలో అమ్మాయి గానీ, అబ్బాయి గానీ మాట్లాడుతుంటే మధ్యలో కొంతమంది పోకిరీలు వెకిలి చేష్టలు వేస్తుంటారు. లెక్చరర్స్ మాట్లాడుతుంటే మధ్యలో అరుస్తుంటారు. ఈ జబ్బు ఎక్కడ నుంచి వచ్చిందో తెలియదు గానీ కొంతమంది విద్యార్థులు దీన్ని అనుకరిస్తున్నారు. అక్కడున్నది సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, మరోపక్క నేతాజీ సుభాష్ చంద్రబోస్ […]
డిగ్రీ చదువుతున్న విద్యార్థినికి ఒక దేశ ప్రధానితో కలిసే అవకాశం రావడం అంటే మాటలా? ప్రధానిని కలిసే చాన్స్తో పాటు ఆయన పాల్గొనే పార్లమెంట్ సెంట్రల్ హాలులో కూర్చోవడం, అదే సభలో ప్రసంగించే అవకాశం కూడా వస్తే అంతకంటే ఇంకేం కావాలి? అలాంటి అరుదైన చాన్స్ తెలంగాణలోని సిద్ధిపేటకు చెందిన శ్రీవర్షిణి అనే యువతిని వరించింది. ఎంతో అనుభవం, అపారమైన పరిజ్ఞానం, విద్యార్హతలు, నైపుణ్యం కలిగిన వారికి కూడా రాని అదృష్టం శ్రీవర్షిణికి దక్కింది. సాధారణ నిరుపేద […]
సినిమా సెలబ్రిటీలు అంటే కొన్ని విషయాలు ఆచితూచి మాట్లాడుతుంటారు. ఎందుకంటే ఎక్కడ తమ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందో అని భయపడుతుంటారు. కానీ ఆర్జీవీ, కంగనా రనౌత్ లాంటి వాళ్లు.. మిగతా వాళ్లతో పోలిస్తే డిఫరెంట్. ఎవరేమనుకున్నా పట్టించుకోరు. తాము అనుకున్నదే చేస్తుంటారు. అలా అప్పుడప్పుడు వివాదాల్లోనూ చిక్కుకుంటూ ఉంటారు. అలానే ఇప్పుడు కంగన.. మహాత్మా గాంధీజీ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇప్పుడవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఎలాంటి సపోర్ట్ […]
పరిచయం అవసరం లేని పేరు నేతాజీ సుభాష్ చంద్రబోస్. ‘అహింసా పరమో ధర్మః ధర్మ హింసా తథైవచ’ అనే శ్లోకంలోని మొదటి మాటని గాంధీ ఆచరిస్తే, రెండవ మాటని నేతాజీ ఆచరించారు. అహింసతో స్వాతంత్ర్యాన్ని సాధించాలనే నినాదం గాంధీదైతే.. హింసకు హింసే మార్గం, ఆ హింసతోనే స్వాతంత్ర్యం సాధ్యం అని నమ్మిన నాయకుడు సుభాష్ చంద్రబోస్. బ్రిటిష్ సామ్రాజ్యం భయంతో దేశం వదిలిపెట్టి పోవడానికి నేతాజీ స్థాపించిన ‘ఆజాద్ హింద్ ఫౌజ్’ సాయుధ శక్తి కీలకపాత్ర పోషించిదన్నది […]