నారా లోకేష్ రాజకీయాల్లో దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. యువగళం పేరిట పాదయాత్ర చేపట్టిన లోకేష్.. నియోజకవర్గాల్లో ప్రజా సమస్యలపై చర్చిస్తున్నారు. మరీ ముఖ్యంగా యువత, రైతుల సమస్యలను తెలుసుకుంటూ.. ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఆ వివరాలు..
ప్రజలను సుదూర గమ్యాలకు చేర్చడంలో TSRTC కీలక పాత్ర పోషిస్తోంది. ఇక వీసీ సజ్జనార్ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టాక.. సరికొత్త ఆలోచనలతో సంస్థను ముందుకు తీసుకెళ్తున్నాడు. ఎప్పటికప్పుడు ప్రయాణీకుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు సజ్జనార్. ఆర్టీసీని లాభాల్లోకి తీసుకురావడమే ధ్యేయంగా ఆయన పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రజా రవాణపై ప్రజలకు నమ్మకం కలిగించేలా కొత్త కొత్త ఆఫర్లతో ముందుకు వస్తున్నారు సజ్జనార్. అందులో భాగంగానే టీఎస్ ఆర్టీసీ విద్యార్థులకు గుడ్ న్యూస్ […]
ఓ వైపు నిత్యావసర ధరల పెరుగుదలతో అల్లాడుతున్న సామాన్యుడిపై ఆర్టీసీ రూపంలో కొత్త కష్టాలు వచ్చి పడుతున్నాయి. ఇప్పటికే పలు రకాల సేస్ పేరుతో చార్జీలు పెంచిన ఆర్టీసీ ఇప్పుడు మరోసారి సామాన్యులపై భారం మోపేందుకు రెడీ అవుతుంది. తెలంగాణ ఆర్టీసీ మరోసారి డీజిల్ సెస్ పెంచేసింది. ఇంధన ధరల పెరుగుదల ఇప్పుడు సామాన్యులకు చుక్కలు చూపిస్తుంది. ఇందన ధరల ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఆర్టీసీ దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. దేశంలో చమురు ధరలు […]