స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఆనందోత్సాహాలతో గడిపిన విద్యార్థులు ప్రమాదానికి గురయ్యారు. విద్యార్థులతో వెళ్తున్న పాఠశాల బస్సు ప్రమాదానికి గురయ్యింది. పలువురు విద్యార్థులు గాయపడ్డారు.
ఆపద సమయంలో సమయస్ఫూర్తి ప్రదర్శించి విద్యార్థుల పాలిట దేవుడయ్యాడు ఆ ఉపాధ్యాయుడు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 40 మంది విద్యార్ధుల ప్రాణాలను రక్షించి గొప్ప పని చేశాడు. గురుకుల పాఠశాలలో పనిచేస్తున్నా ఆ టీచర్ పై అభినందనలు వెల్లవెత్తుతున్నాయి.
వరంగల్ నగరంలో వర్షం బీభత్సం సృష్టించింది. ట్రై సిటీస్ మధ్య కనెక్టివిటీ తెగిపోయింది. రైల్వే స్టేషన్ లో కూడా వరద నీరు ముంచెత్తడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. కాగా నగరంలో ఓ లేడీస్ హాస్టల్ వరదలో మునిగిపోయింది.
అమ్మఒడి పథకం డబ్బులు ఇంకా జమకాని లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆ తేదీలోగా డబ్బులు జమ అవుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. పెండింగ్ పేమెంట్స్ జమచేస్తామని ప్రభుత్వం తెలిపింది.
ఈ మద్య దేశ వ్యాప్తంగా ఎక్కడో అక్కడ పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అధికారులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. కొంతమంది డ్రైవర్లు చేసే నిర్లక్ష్యం వల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి.
ఇటీవల దేశంలో గన్ కల్చర్ దారుణంగా పెరిగిపోతుంది. కొంతమంది కేటుగాళ్ళు అక్రమాయుధాల వ్యాపారంతో కోట్లు దండుకుంటున్నారు. తక్కువ ధరలో గన్స్ కొని గ్యాంగ్ స్టర్స్, చిల్లదొంగలు రెచ్చిపోతున్నారు.
నిత్యం మనం ఎన్నో అగ్నిప్రమాదాలు చూస్తున్నాం. ముఖ్యంగా వేసవికాలంలో ఎక్కువగా అగ్నిప్రమాదాలు జరుగుతాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని ఫైర్ సేఫ్టీ కోసం నిబంధనలు పాటించాలి. తాజాగా ఢిల్లీలో ఓ కోచింగ్ సెంటర్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విద్యార్థులు తాడు సాయంతో భవనం కిటికీలోంచి కింది దూకి ప్రాణాలను కాపాడుకున్నారు.
వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు పున:ప్రారంభం కానున్న వేళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో విద్యార్థుల ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకుని స్కూల్ టైమింగ్స్ పై కీలక నిర్ణయం తీసుకుంది.
ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఇంకా మండిపోతున్నాయి. ఈ క్రమంలో పాఠశాలలు వేసవి సెలవులు ముగించుకుని రీఓపెన్ అయ్యేందుకు సన్నద్ధమవుతున్నాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఓ రకమైన ఆందోళన చోటుచేసుకుంటుంది. ఎండల్లో పిల్లలను స్కూల్స్ పంపిస్తే ఆనారోగ్యాలకు గురవుతారని ఏం చేయాలో అర్థంకాక అయోమయంలో పడిపోయారు.