ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఇంకా మండిపోతున్నాయి. ఈ క్రమంలో పాఠశాలలు వేసవి సెలవులు ముగించుకుని రీఓపెన్ అయ్యేందుకు సన్నద్ధమవుతున్నాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఓ రకమైన ఆందోళన చోటుచేసుకుంటుంది. ఎండల్లో పిల్లలను స్కూల్స్ పంపిస్తే ఆనారోగ్యాలకు గురవుతారని ఏం చేయాలో అర్థంకాక అయోమయంలో పడిపోయారు.
నాలుగు విద్యార్థులు సరదాగా వేరే దేశానికి ట్రిప్ వేశారు. రెస్టారెంట్ లో కడుపు నిండా తిన్నారు. తీరా బిల్ చూస్తే లక్ష రూపాయలు అయ్యింది. అంత గట్టిగా ఏం తిన్నారంటే మామూలు ఫుడ్డే. అయినా కానీ లక్ష బిల్లు వేశారు. కానీ విద్యార్థులేమన్నా తెలివి తక్కువ వాళ్ళా.. లక్ష కట్టి 12.5 లక్షలు సంపాదించారు.
ఆ మద్య తమకు శాశ్వత వైస్ ఛాన్సలర్ ను నియమించడంతో పాటు పలు సమస్యలకు పరిష్కారం చూపించాలని బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపిన విషయం తెలిసిందే.
ప్రతి ఒక్కరు బాగా సంపాదించుకుని కూడా బెట్టుకోవాలని కోరుకుంటారు. అందుకోసం రేయింబవళ్లు కష్టపడి శ్రమిస్తుంటారు. అలా ఎంతో మంది కోట్లాది రూపాయలు కూడా బెట్టుకుంటారు. చాలా తక్కు మంది చేస్తుంటారు. కొందరు పేద కుటుంబాలకు కోట్లాది రూపాయలు సాయం చేస్తుంటారు.
సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కంప్యూటర్, మొబైల్ ఫోన్ వాడకంలోకి వచ్చిన తరువాత మానవ జీవితంలో ప్రతి పని సులువైపోయింది. ఈ రోజు మనకు ఏ సమాచారం కావాలన్నా కూడా అంతర్జాలంలో క్షణాల్లో వెతుక్కునే వెసులుబాటు అందుబాటులోకి వచ్చింది. ఈ మధ్య వార్తల్లో సంచలనంగా మారిన అనువర్తనం చాట్ జిపిటి. మరి దీనిని నమ్మి ఓ ప్రొఫెసర్ విద్యార్థులందరినీ ఫెయిల్ చేసిన ఘటన ఒకటి చోటుచేసుకుంది.
విద్యార్థులకు విద్యా బుద్దులు చెప్పి వారి ఉన్నతికి పాటు పడే ఉపాధ్యాయులను అందరూ గౌరవిస్తారు. గురువులను దైవంతో భావిస్తారు. కానీ ఈ మధ్య కాలంలో కొంత మంది టీచర్స్ అనుచిత ప్రవర్తనల వల్ల వారి పట్ల ఉండే గౌరవ మర్యాదలు తగ్గిపోతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి ఓ టీచరమ్మ తరగతి గదిలో విద్యార్థులతో అసభ్యకరమైన రీతిలో డాన్స్ చేస్తూ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మరి ఆ తరువాత ఏం జరిగింది? పాఠశాల యాజమాన్యం ఏవిధంగా స్పందించిందో తెలుసుకుందాం పదండి..
ఈ మద్య కాలంలో దేశ వ్యాప్తంగా పలు చోట్ల ఎన్సిఇఆర్టి పాఠ్యపుస్తకాల్లో మార్పులు తీసుకురావడంపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. విద్యార్థులకు చరిత్ర గురించి తెలియాల్సిన అవసరం ఎంతో ఉన్న సమయంలో వారి చరిత్రలను పాఠ్యాంశాల నుంచి తీసీవేయడం పై పలువురు నేతలు, విద్యార్థి సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల పలు చోట్లు పాఠశాల విద్యార్థులతో పనులు చేయిస్తున్న టీచర్ల బాగోతాలు బయటపడుతున్నాయి. విద్యతో విజ్ఞానాన్ని అందించే గురువులను దేవుళ్లతో పోల్చుతుంటారు.. కానీ ఈ మద్య కొంతమంది గురువు స్థానానికి మచ్చతెచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారు.
ఈ మద్య ఉన్నత చదువులు అభ్యసించి సొంత వ్యాపారాలు చేస్తూ లక్షలు, కోట్లు సంపాదిస్తున్నారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు సైతం తమ ఉద్యోగాలకు గుడ్ బై చెప్పి సొంతంగా వ్యాపారాలు చేస్తూ.. ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తూ మంచి లాభాలు అర్జిస్తున్నారు.