భారత దేశంలో ఇటీవల ప్రారంభమైన వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు తరుచూ ప్రమాదాలకు గురి అవుతూ వస్తున్నాయి. కొన్ని చోట్ల ఆకతాయిలు ఈ ట్రైన్ పై రాళ్లు రువ్విన ఘటనలు వెలుగు చూశాయి. మరికొన్ని చోట్ల పశువులను తాకడం వల్ల ప్రమాాదాలకు గరైన ఘటనలు జరిగాయి.
అగ్రరాజ్యంలో పరిస్థితులు అంతకంతకు దిగజారుతున్నాయి. మంచు తుఫాను అమెరికాను అతలాకుతలం చేస్తోంది. ఎక్కడా ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఉష్ణోగ్రత మైనస్ 50 డిగ్రీల కంటే తక్కువగా నమోదు అవుతోంది. ఇప్పటివరకు మంచు తుఫాను కారణంగా వివిధ ప్రమాదాల్లో 34 మంది వరకు చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ పరిస్థితులు మరింత దిగజారే ప్రమాదం ఉన్నట్లు అందోళన వ్యక్తం చేస్తున్నారు. సహాయ చర్యలకు వెళ్లాలంటే ఏదో యుద్ధ క్షేత్రంలోకి అడుగుపెడుతున్నట్లు ఉంది.. అంటూ […]
Philippines Boy: ప్రతి గింజపై దాన్ని తినే వాడి పేరు రాసుంటుందని అంటుంటారు. మనం తినడానికి భూమి మీద ఇంకా నూకలు మిగిలి ఉంటే ఏం జరిగినా మన ప్రాణాలు పోవు. విమానంలోనుంచి కిందకు తోసినా.. తాళ్లతో కట్టేసి నడి సముద్రంలో పడేసినా ఏదో ఒక సహాయం అంది బయటపడిపోవచ్చు. ఆ టైంలో పనికి రాదు అనుకున్నది కూడా మనకు పనికొచ్చి ప్రాణాలు నిలుపుతుంది. తాజాగా, ఓ పిల్లాడు పాత ఫ్రిడ్జ్ సహాయంతో తన ప్రాణాలను రక్షించుకున్నాడు. […]
దేశంలో మహిళల టెన్నిస్కు ఆమె ఓచుక్కాని. సుదీర్ఘ కెరీర్లో ఎన్నో అరుదైన మైలురాళ్లను దాటిన సానియా ఇప్పుడు ఒలింపిక్స్లో చరిత్ర సృష్టించతోంది. 34 ఏళ్ల సానియా ఇండియా తరఫున నాలుగు ఒలింపిక్స్లో ప్రాతినిధ్యం వహించిన తొలి మహిళా అథ్లెట్గా నిలవబోతోంది. ఇక టోక్యో ఒలింపిక్స్ లో సానియా మీర్జా డబుల్స్ విభాగంలో పోటీ పడుతోంది. అంకితా రైనాతో కలిసి బరిలో దిగనుంది సానియా. ప్రధాని మోడీతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడిన సానియా టోక్యో ఒలింపిక్స్ లో […]