లాహిరి లాహిరి లాహిరిలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమై సింహాద్రి సినిమాతో ఫేమ్ తెచ్చుకున్న ఆ ముద్దుగుమ్మ ఇప్పుడు ఏం చేస్తోంది? ఎలా ఉంది? ప్రస్తుతం ఆ హీరోయిన్ కు సంబందించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్లుగా ఎదిగిన రామ్ చరణ్, ఎన్టీఆర్ లు మరోసారి జతకట్టనున్నారు. మరో మల్టీస్టారర్ తో మన ముందుకు రాబోతున్నారు. ఈ విషయాన్ని విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు.
రాజమౌళి గతంలో సై సినిమాలో ఓ చిన్న పాత్ర చేశారు. నల్ల బాలు అనుచరుడిగా కనిపించారు. తర్వాత తన సినిమాల్లో పాటల్లో కనిపిస్తూ వస్తున్నారు. తాజాగా, ఓ కమర్షియల్ యాడ్లో ఆయన నటించారు.
రాజమౌళి రేంజ్ వేరు. ఇండియాలోనే టాప్ దర్శకులలో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. అలాంటి ఆయన మేమ్ ఫేమస్ అనే సినిమా గురించి ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ఇప్పుడు నెటిజన్స్ కి నచ్చడం లేదు.
తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా చూడని దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో టాప్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ ప్రపంచ స్థాయిలో ఒక ప్రభంజనం సృష్టించింది.
బాలీవుడ్ అగ్ర నాయికల్లో ప్రియాంక చోప్రా ఒకరు. తన అందం అభినయంతో ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. 2000 సంత్సరంలో ప్రపంచ సుందరిగా కిరీటం దక్కించుకున్నారు. ఆ తరువాత బాలీవుడ్ లో చాలా సినిమాలు చేశారు. ఇటీవల ప్రియాంక చోప్రా నటించిన హాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ సినిమా పై షాకింగ్ కామెంట్స్ చేసింది.
2017 ఏప్రిల్ 28న బాహుబలి 2 సినిమా విడుదలైంది. ఇదే రోజున అంటే 2023 28న పీఎస్ 2 విడుదలైంది. దీంతో బాహుబలి 2 కన్నా పీఎస్ 2 బాగుందని కొంతమంది అరవ ఫ్యాన్స్ ట్విట్టర్ లో పడి ఓ తెగ అరుస్తున్నారు. బాహుబలి వరస్ట్ మూవీ అని మొరుగుతున్నారు. మనోళ్లు ఊరుకుంటారా? పొన్నియన్ సెల్వన్ కాదు, పన్నీర్ సెల్వన్ అని కౌంటర్ ఇస్తున్నారు.