బంగాళా ఖాతంలో అల్పపీడనం ఎఫెక్ట్ వల్ల తెలుగు రాష్ట్రాల్లో గత పది రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా నదులు, చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.
వర్షాకాలం మొదలైంది. దేశ వ్యాప్తంగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. నదులన్నీ జల ప్రవాహంతో కళకళలాడుతున్నాయి. అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల్లో కూడా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. మొన్నటి వరకు ఎండల కొలిమిలో విలవిలలాడిన ప్రజలు
నేటి సమాజంలో ఎవరి లైఫ్ వారిదే అన్నట్టుగా సాగిపోతున్నారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోకుండా తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నవారిని ఎంతోమంది చూస్తున్నాం. కానీ కొంతమంది మాత్రం తాము చనిపోతూ పదిమందిని బతికిస్తున్నారు.
పైన ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు శాంతాకుమారి. ఆమెకు 2018లో ఓ వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు ఈ దంపతుల దాంపత్య జీవితం బాగానే సాగింది. కానీ.. చివరికి ఇలా జరుగుతుందని మాత్రం ఎవరూ ఊహించలేదు. అసలేం జరిగిందంటే?
శ్రీకాకుళం జిల్లా జంట హత్యల ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. వివాహేతర సంబంధాల కారణంగానే మూడు ప్రాణాలు గాలిలో కలిసి పోయాని కొందరు వాపోతున్నారు. అయితే మృతుడు సంతోష్ కుమార్ మరణంపై తల్లి స్పందించి గుండెలు పగిలేలా ఏడ్చింది. ఆమె ఏం చెప్పిందంటే?
ఏపీలో జంట హత్యల కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. వదినతో మరిది సంబంధం అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే వదినతో మరో యువకుడు చనువుగా ఉన్నాడనే కారణంతో మరిది ఆ యువకుడిని దారుణంగా హత్య చేసి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కొందరు గ్రామస్తులు స్పందించి షాకింగ్ నిజాలు బయటపెట్టారు.
క్షణికమైన కామ వాంఛ కోసం కట్టుకున్న వాళ్లను మభ్య పెట్టి.. మరొకరితో పడకను పంచుకుని.. నిస్సిగ్గుగా, నిర్లజ్జగా వ్యవహరిస్తున్నారు. వీరి వ్యవహారం బయటపడనంత వరకు దాన్ని కొనసాగిస్తున్నారు. అలాగే వీరిని కాదని మరొకరితో చనువుగా ఉన్న ఓర్వలేకపోతున్నారు
ఈమె పేరు మేఘన. పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం చదువుతుండగానే తండ్రి పెళ్లి చేశాడు. ఇక పెళ్లయ్యాక కూడా చదువుకుందాం అనుకుంది. కానీ, ఆమె భర్త ఒప్పుకోలేదు. దీంతో తిరిగి పుట్టింటికి వచ్చి పాలిటెక్నిక్ మూడేళ్లు పూర్తి చేసి ఇటీవల పరీక్షలు కూడా రాసింది. కట్ చేస్తే.. ఉన్నట్టుండి తండ్రికి మేఘన ఊహించని షాకిచ్చింది. అసలేం జరిగిందంటే?
నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అతివేగం, మద్యం తాగి వాహనం నడపడం వంటి కారణాలతో ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో బుధవారం ఉదయం తెల్లవారుజామున బహుదా నదిపై నిర్మించిన వంతెన కుప్పకూలింది. దీంతో దానిపై ఉన్న వాహనాలు నదిలో పడిపోయాయి.
బిడ్డలకు ఎటువంటి కష్టం రాకుండా చూస్తుంది. ఆకలి అని అడగకముందు అన్న పెడుతుంది. ఆలనాపాలనా చూస్తుంది. కష్టాలు తెలియకుండా పెంచుతుంది. మన తప్పులను కడుపులో పెట్టుకుని దాచుకుంటుంది.