ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన, దేశానికే తలమానికంగా ఉన్న సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ లో వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఇక్కడ జరుగుతున్న వరుస ఆత్మహత్యల దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. 24 గంటల వ్యవధిలో సీఐఎస్ఎఫ్కు చెందిన ఇద్దరు కానిస్టేబుల్, ఎస్ఐ ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే షార్ కేంద్రంలో మరో ఆత్మహత్య వెలుగు చూసింది. ఆత్మహత్య చేసుకున్న వికాస్ సింగ్ భార్య ప్రియాసింగ్ నర్మద అతిథిగృహంలో ఫ్యాన్ కు ఉరివేసుకుని […]
తిరుపతి జిల్లాలో ఉన్న శ్రీహరికోటలోని సతీష్ దావన్ సెంటర్ లో తాజాగా ఇద్దరు జవాన్లు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఒకే రోజు వ్యవధిలో ఇద్దరు సీఐఎస్ఎఫ్ జవాన్లు ఆత్మహత్య చేసుకోవడంతో స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటనపై వెంటనే స్పందించిన ఉన్నతాధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని విచారణ మొదలు పెట్టారు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే… శ్రీహరి కోటలోని సతీష్ దావన్ సెంటర్ లో చింతామణి సీఐఎస్ఎఫ్ జవాన్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే […]
భారత దేశం అన్ని రంగంలో ముందుకు సాతుగుతుంది. ఇక ఒక్కో మెట్టు ఎక్కుతూ.. ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ అంతరిక్ష పరిశోధనలో రంగంలో తనదైన మార్క్ చాటుకుంటుంది ఇస్రో. ఈ క్రమంలోనే నేడు సరికొత్త అధ్యాయానికి నాంది పలికింది. భారత దేశంలో తొలిసారిగా ప్రైవేట్ రాకేట్ ని ప్రయోగించి విజయాన్ని అందుకుంది. హైదరాబాద్ కి చెందిన ఓ ప్రైవేట్ కంపెనీ తయారుచేసిన విక్రమ్ సబార్టియల్ శ్రీహరికోట లోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి 11.30 లకు […]
అంతరిక్ష పరిశోధన కోసం భారత ప్రభుత్వం నెలకొల్పిన సంస్థ ఇస్రో. ఈ సంస్థ దేశ అభివృద్ది లక్ష్యంగా అంతరిక్ష విజ్ఞానాన్ని అభివృద్ది చేసేందుకు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్రపంచంలోనే అగ్రగామి అంతరిక్ష రంగ సంస్థలో ఒకటిగా ఇస్రో నిలుస్తుంది. ఇస్రో ఇప్పటి వరకు ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. ఈ నెల 23 మరో రికార్డు క్రియేట్ చేసేందుకు సిద్దమైంది ఇస్త్రో. బ్రిటీష్ స్టార్టప్ ‘వన్ వెబ్’ సంస్థకు సంబంధించిన 36 శాటిటైల్లను ఏక కాలంలో అంతరిక్షంలోకి […]
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చరిత్ర సృష్టించింది. శ్రీహరి కోట నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు ప్రయోగించిన SSLV D1 రాకెట్ ఇప్పటి వరకు మూడు దశలను విజయంవంతంగా పూర్తిచేసుకున్నది. శ్రీహరికోటలోని సతీష్ థావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి ఈరోజు ఎస్ఎస్ఎల్వీ డీ1 రాకెట్ ప్రయోగాన్ని సైంటిస్టులు చేపట్టారు. 13.2 నిమిషాల్లో ప్రయోగం పూర్తయ్యింది. ఈసారి ప్రత్యేకత ఏంటంటే.. అతి తక్కువ ఖర్చుతో ఉపగ్రహ వాహక నౌక ఎల్ఎస్ఎల్వీ-డీ1 ని రూపొందించారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట […]
ఈ ఏడాది ఇస్రో తొలి ప్రయోగం మొదలైంది. నెల్లూరు జిల్లా శ్రీహరికోట షార్ కేంద్రం నుంచి ఉదయం 5.59 గంటలకు నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన పీఎస్ఎల్వీ రాకెట్ మూడు ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యల్లో ప్రవేశపెట్టింది. ఈ ఉపగ్రహాల్లో భూ పరిశీలన శాటిలైట్ ఈఓఎస్-04 కూడా ఉంది. ఈఓఎస్-04 ఉపగ్రహాన్ని భూమికి 529 కిలోమీటర్ల ఎత్తున సోలార్ సింక్రోనస్ ఆర్బిట్ లో సజావుగా ప్రవేశపెట్టారు. ఈ నెల 13వ తేదీ వేకువజామున 4.29 గంటలకు కౌంట్ డౌన్ […]