దేశంలో అత్యాచార దారుణాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ బరితెగించి అమ్మాయిలపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా ఏపీలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది.
ఆదివారం వచ్చిందంటే చాలు చికెన్ షాపు వైపు మనస్సు అలా లాగేస్తుంటుంది. చికెన్ తెచ్చుకుని వెంటనే వండుకుని తినేయాల్సిందే. అయితే చికెన్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఆచి తూచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. అయితే ఓ చికెన్ షాపు యజమాని కేవలం 5 పైసలకే చికెన్ అందిస్తానని ప్రకటించాడు .
ఆ యువతి తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. దీంతో ఓ యువకుడు ప్రేమిస్తున్నానని ఈ అమ్మాయి వెంటపడ్డాడు. ఇక ఆమెకు ఎవరూ లేకపోవడంతో ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది. కానీ, ఆ తర్వాత ఏం జరిగిందంటే?