ప్రత్యేకమైన రోజుల్లో దేవతా విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆలయాల పరిశుభ్రతతో పాటు విగ్రహాలను పరిశుద్దం చేస్తారు. దీని కోసం వాటిని బయటకు తీసుకు వచ్చి పుష్కరిణీలో వేద మంత్రాల నడుమ స్నాన జపాలు చేయిస్తారు. ఆ నీటితో వాటికి అభిషేకం చేస్తారు.