తెలంగాణ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ ఏడాది మొదటి సారి తెలంగాణ పర్యటనకు వచ్చారు ప్రధాని. ఈ సందర్భంగా సికింద్రాబాద్ - తిరుపతి వందే భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ ని ప్రారంభించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ప్రసంగించారు.
మంత్రి మల్లారెడ్డి ఇంట్లో ఐటీ దాడులు చేయడంతో తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇక ఇన్ కమ్ టాక్స్ దాడుల కారణంగానే తన కొడుకు ఆస్పత్రి పాలైయ్యాడని మంత్రి మల్లారెడ్డి ఆరోపించాడు. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీజేపీ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీ రాముడి పేరు చెప్పి రౌడీయిజం చేస్తోందని ధ్వజమెత్తారు. బీజేపీలో చేరకపోతే ఇలా ఇన్ కమ్ టాక్స్ దాడులు చేయించడం కాషాయ పార్టీకి అలవాటే అని విమర్శించారు. తాజాగా […]
RRR.. ఓ ఏడాదిన్నర కాలంగా పాన్ ఇండియా ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సినిమా. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా.. పీరియాడికల్ పాన్ ఇండియా మల్టీస్టారర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించిన RRR రిలీజ్ డేట్ మార్చి 25న ఖరారైన సంగతి తెలిసిందే. తాజాగా చిత్రబృందం రోర్ ఆఫ్ RRR పేరుతో ప్రమోషనల్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించిన రాంచరణ్.. RRR మూవీ, డైరెక్టర్ […]
భారత్లో కోవిడ్ వీర విహారం చేస్తోంది. ఐపీఎల్ 2021కీ కరోనా సెగ తగలకూడదని బయోబబుల్లో ఆటగాళ్లను ఉంచి ఎన్ని జాగ్రత్తులు తీసుకున్నప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. చివరికి కరోనా సంక్షోభం కారణంగా ఈ లీగ్ను బీసీసీఐ అనూహ్యంగా వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ సైమన్ డౌల్ తన దేశానికి తిరిగి పయనమవుతూ భారత ప్రజలను ఉద్దేశించి ఓ ట్వీట్ చేశాడు. ఈ విపత్కర సమయాల్లో భారత ప్రజలు సురక్షితంగా ఉండాలని సూచించాడు. దేశ ప్రజల పట్ల తనకున్న కృతజ్ఞతను డౌల్ తన ట్వీట్ రూపంలో […]