వన్ ప్లస్ కంపెనీకి స్మార్ట్ ఫోన్, ఇయర్ బడ్స్, స్మార్ట్ టీవీల కేటగిరీలో భారత్ లో మంచి మార్కెట్ ఉంది. తాజాగా వన్ ప్లస్ పాడ్ లను కూడా తయారు చేయడం ప్రారంభించింది. ఇటీవల వన్ ప్లస్ నుంచి పాడ్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అయితే అసలు ఆ పాడ్ ఎలా ఉంది? కొనటం మంచిదేనా? ఆ ధరలో వన్ ప్లస్ పాడ్ అవసరమా? అనే విషయాలు తెలుసుకుందాం.
స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచ్ లే కాదు.. టీవీలు కూడా ఎప్పుడో స్మార్ట్ అయిపోయాయి. ఇప్పుడు టీవీ అంటే కేవలం స్మార్ట్ టీవీ మాత్రమే. ఇప్పటికే చాలా కొత్త కంపెనీలు కూడా స్మార్ట్ టీవీలు తయారు చేయడం ప్రారంభించాయి. తాజాగా ఐఫాల్కన్ కంపెనీ నుంచి ఒక 32 ఇంచెస్ స్మార్ట్ టీవీ విడుదలైంది.
ఇప్పుడు అందరూ స్మార్ట్ వాచెస్ నే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అనలాగ్ వాచెస్ ని కొనుగోలు చేసే వారి సంఖ్య బాగానే తగ్గిపోయింది. ముఖ్యంగా యువత స్మార్ట్ వాచెస్ అంటేనే మక్కువ చూపిస్తున్నారు. అందుకే ఎన్నో కంపెనీలు ఈ స్మార్ట్ వాచెస్ ని తయారు చేయడం ప్రారంభించాయి.
యూత్, కాలేజీ కుర్రాళ్లకు బజాజ్ పల్సర్ బైక్ అంటే ఒక ఎమోషన్ అనే చెప్పాలి. బజాజ్ కంపెనీ నుంచి వచ్చిన అన్నీ మోడల్స్ లో పల్సర్ కి వచ్చిన క్రేజ్ నెక్ట్స్ లెవల్. ఇప్పుడు బజాజ్ పల్సర్ నుంచి ఎన్ఎస్200 అనే సరికొత్త మోడల్ మార్కెట్ లోకి విడుదలైంది. లుక్స్ పరంగా ఎంతో స్టైలిష్ గా ఉంది.
స్మార్ట్ వాచ్ అనేది ఇప్పుడు చాలా మందికి అవసరంగా మారిపోయింది. మనిషి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకునేందుకు ఈ స్మార్ట్ వాచెస్ బాగా ఉపయోగపడతున్నాయి. అందుకే వీటికి మార్కెట్ లో బాగా డిమాండ్ పెరిగింది. ఇప్పుడు ఫైర్ బోల్ట్ కంపెనీ నుంచి ఒక అద్భుతమైన స్మార్ట్ వాచ్ విడుదలైంది.
స్మార్ట్ వాచెస్ వాడకం బాగా పెరిగి పోయిన విషయం తెలిసిందే. అందుకే చాలా కంపెనీలు ఈ స్మార్ట్ వాచెస్ ని తయారు చేసేందుకు ఇష్టపడతున్నాయి. అలా రోజుకొక కొత్త మోడల్, డిజైన్ అంటూ న్యూ స్మార్ట్ వాచెస్ మార్కెట్ లోకి విడుదల అవుతున్నాయి.
టెక్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నథింగ్ ఫోన్ 1 లాంచ్ కు సమయం దగ్గర పడుతోంది. ఈ నెల 12న ఈ మొబైల్ మార్కెట్లోకి రానుంది. వన్ప్లస్ మాజీ సీఈవో కార్ల్ పీ స్థాపించిన నథింగ్ కంపెనీ నుంచి డిఫరెంట్ డిజైన్తో ఈ స్మార్ట్ఫోన్ వస్తోంది. ఇప్పటికే డిజైన్కు సంబంధించిన వివరాలన్నీ బయటికి రాగా, స్పెసిఫికేషన్లు కూడా చాలా వరకు లీకయ్యాయి. ఇప్పటికే నథింగ్ ఫోన్ 1పై ఉండనున్న ఆఫర్ వివరాలను ఫ్లిప్కార్ట్ అఫీషియల్గా లిస్ట్ […]
ప్రస్తుతం స్మార్ట్ఫోన్ల లాగే స్మార్ట్వాచ్ల ట్రెండ్ కొనసాగుతోంది. ఆడ, మగా అనే తేడా లేకుండా యువత అంతా స్మార్ట్వాచ్లనే ధరిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే కంపెనీలు కూడా సరికొత్త డిజైన్ లతో కొత్త కొత్త మోడల్స్ ని తీసుకొస్తున్నాయి. ఇప్పటివరకు హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లకు ఇంపార్టెన్స్ ఇచ్చే కంపెనీలు మరో అడుగు ముందుకేసి లైవ్ క్రికెట్ స్కోర్స్, సోషల్ మీడియా నోటిఫికెషన్స్ వంటి ఫీచర్లతో ఆకట్టుకుంటున్నాయి. తాజాగా బోట్ తన మొట్టమొదటి మేడ్-ఇన్ ఇండియా స్మార్ట్వాచ్ ‘బోట్ వేవ్ […]
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ల వినియోగం తప్పనిసరి అయ్యింది. వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్ లైన్ క్లాసులు వల్ల వీటి వినియోగం మరింత పెరిగి.. ఇంటికి నాలుగైదు ఫోన్లు అన్నట్టుగా మారింది. ఈ క్రమంలో అందరూ చీప్ అండ్ బెస్ట్ ఫోన్ల కోసం ఎదురు చూస్తున్నారు. అలాంటి వారి కోసం ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ టెక్నో సీ సరి కొత్త మొబైల్ ను లాంచ్ చేసింది. టెక్నో స్పార్క్ 8 సిరీస్లో మరో స్మార్ట్ఫోన్ విడుదలైంది. గతంలో […]
కరోనా వల్ల స్కూల్స్ అన్నీ మూతపడ్డాయి. విద్యార్థుల కేవలం ఇంటికే పరిమితమయ్యారు. విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరం కాకుండా ఉండడం కోసం ప్రభుత్వాలు ఆన్లైన్ విద్యను అమలులోకి తెచ్చాయి. విద్యార్థులకు ఆన్లైన్లోనే క్లాసులను బోధిస్తున్నారు. నూతన విద్యా సంవత్సరంలోకి అడుగుపెడుతున్న విద్యార్థులకు, టీచర్ల కోసం అమెజాన్ ఇండియా ‘బ్యాక్ టూ కాలేజ్’ పేరిట సేల్ను ప్రారంభించింది. బ్యాక్ టూ కాలేజ్ సేల్ జూలై 31 వరకు అందుబాటులో ఉండనుంది. ఈ సేల్లో భాగంగా ల్యాప్ టాప్లు, హెడ్ఫోన్స్, స్పీకర్స్, […]