ఈ ధనవంతులని, పేదలను ఒకే రైలులో పెట్టారు చూడండి.. ఈ సిస్టం అని అనాలి అని అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఏసీ బోగీలు ఎక్కువైపోయి.. జనరల్ బోగీలు తగ్గిపోయాయని విమర్శలు వస్తున్నాయి కదా. ఏసీ ప్రయాణికులకు ఏసీ రైళ్లు, సాధారణ ప్రయాణికులకు జనరల్ బోగీలతో కూడిన రైళ్లు నడిపితే ఏ సమస్య ఉండదు కదా అని మీకు అనిపించిందా? రైల్వే శాఖ అయితే ఈ సమస్య మీద దృష్టి పెట్టింది.
వేసవికాలం రద్దీ కారణంగా సౌత్ సెంట్రల్ రైల్వే స్పెషల్ రైళ్లను నడుపుతోంది. ప్యాసెంజర్స్ రద్దీ బాగా ఉండే ప్రాంతాలలో ఈ స్పెషల్ ట్రైన్లను నడుపుతున్నట్లు తెలుస్తుంది. రద్దీ ఎక్కకువగా ఉన్నకారణంగా ఈరైళ్లను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.
సంక్రాంతి అంటే జనాలకే కాదు.. ఆర్టీసీ వారికి, ప్రైవేట్ ట్రావెల్స్ వారికి, రైల్వే వారికి అందరికీ పండగే. ఎందుకంటే పండక్కే కదా జనాలు బస్సుల్లో, రైళ్లలో కిక్కిరిసిపోయి మరీ ఊళ్ళకి వెళ్తుంటారు. డిమాండ్ కి తగ్గట్టు బస్సులు, రైళ్లు ఎన్ని పెంచినా జనానికి అవి ఏ మాత్రం సరిపోవడం లేదు. కూర్చోడానికి సీట్లు దేవుడెరుగు, నిలుచోడానికి ఒక అడుగు ఉన్నా చాలని తెలంగాణ నుంచి ఆంధ్రా వెళ్లే డెడికేటెడ్ ప్రయాణికులు ఉన్నారు ఈ సమాజం ఆఫ్ తెలుగు […]
పండగ కోసం పట్టణం వదిలి పల్లెల బాటపట్టే వారికి దక్షిణ మధ్య రైల్వేస్ మంచి కబురు చెప్పింది. సంక్రాంతి సమయంలో హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లే వారితో ప్రయాణ ప్రాంగణాలు కిటకిటలాడుతుంటాయి. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లను నడిపేందుకు రైల్వేస్ సిద్ధమైంది. ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్, విజయవాడ, తిరుపతి, నర్సాపూర్ తదితర ప్రాంతాలకు అందుబాటులో ఉంటాయని ప్రకటించింది. ప్రత్యేక రైళ్ల వివరాలు.. 07067-07068 మచిలీపట్నం-కర్నూలు (జనవరి 1 నుంచి 30వ తేదీ వరకు) […]