ప్రభుత్వ వ్యవస్థలోని ప్రతి శాఖ ప్రజలకు సేవ చేయాల్సిందే. అది వారి బాధ్యత. కానీ చాలా చోట్ల ప్రభుత్వ ఉద్యోగులు తాము మిగతా ప్రజలకన్నా అతీతులమని భావిస్తుంటారు. జనాలను చిన్న చూపు చూసే ప్రభుత్వ ఉద్యోగులు కోకొల్లలు. పోలీసు వ్యవస్థలో కూడా ఇలాంటి సంఘటనలు అనేకం వెలుగులోకి వచ్చాయి. బాధితుల గోడు పట్టించుకోకుండా.. వారికి న్యాయం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన సందర్భాలు ఎన్నో చూశాం గతంలో. విషయం ఉన్నతాధికారుల దృష్టికి చేరేవరకు అధికారుల్లో చలనం ఉండదు. ఇలాంటి […]
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమానికి విశేష ఆదరణ లభిస్తోంది. బాధితులు ఫోన్ చేసి తమ సమస్యలను చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో గుంటూరు ఎస్పీ విశాల్ గున్ని వెంటనే స్పందించి.. బాధితులకు సత్వరం నాయ్యం జరిగేలా చూస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమంలో భాగంగా ఓ మహిళ కాల్ చేసి.. తాను అత్తగారింట్లో ఎదుర్కొంటున్న బాధల గురించి తెలిపింది. ఆమె సమస్యలు విన్న ఎస్పీ.. […]