వరల్డ్ కి ముందు ఎప్పటిలాగే టీమిండియాకు కీలకమైన నాలుగో స్థానం పెద్ద తలనొప్పిగా మారింది. ఇదిలా ఉండగా.. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తిలక్ వర్మ నాలుగో స్థానానికి కరెక్ట్ అని చెప్పేసాడు.
సౌరవ్ గంగూలీ, ధోని కెప్టెన్ గా ఉన్న సమయంలో టీమిండియా ఒక కుటుంబంలా ఉండేది. జట్టులో ఉన్న ప్రతి ప్లేయర్ మరో ప్లేయర్ కు ఆప్త మిత్రుడుగా ఉండేవారు. ఆ సమష్టితత్వమే.. ఎక్కడో జింబాబ్వే కింద టీమిండియాని ప్రపంచ ఛాంపియన్స్ గా మార్చింది.
వరల్డ్ కప్ స్టార్ట్ అవ్వడానికి మరో రెండు నెలల సమయం ఉన్నా.. ఇప్పుడే తుది జట్టు గురించి ఒక అంచనా వేస్తున్నారు మాజీలు. ఈ క్రమంలో టీమిండియా లెజెండ్, బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ వరల్డ్ కప్ తుది జట్టు గురించి మాట్లాడాడు.
వసీం అక్రమ్, వకార్ యూనిస్, సౖక్లెన్ ముస్తాఖ్, షాహిద్ అఫ్రీది వంటి ప్రపంచ స్థాయి బౌలర్లను అరంగేట్ర మ్యాచ్లోనే అవలీలగా ఎదుర్కొన్న భారత ఓపెనర్ ప్రస్తుతం సినీ రంగంలో సత్తాచాటుతున్నాడు.
టీమిండియాలో కొంతమంది టాలెంటడ్ క్రికెటర్లు ఉన్నప్పటికీ తుది జట్టులో స్థానం మాత్రం దక్కడం లేదు. ప్రస్తుతం ఒక ప్లేయర్ విషయంలో గంగూలీ..బీసీసీఐ మీద ఫైర్ అయినట్లుగా తెలుస్తుంది.
ఇటీవలే టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్లో దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఏ మాత్రం పోరాడకుండానే చేతులెత్తేసింది. ఈ నేపథ్యంలో పలువురు మాజీల నుంచి మన జట్టుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలా ఉండగా..ఇప్పుడు కోహ్లీలో దూకుడు ఉన్నా.. ఆట లేదు అని దాదా పరోక్షంగా వ్యాఖ్యానించాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓడినా భారత్ ఆందోళన చెందాల్సిన పనిలేదని బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ అన్నాడు. భారత జట్టులో ఎంతో మంది యువ ప్రతిభావంతులు ఉన్నారని.. వారికి ఛాన్స్లు ఇస్తే ఫ్యూచర్ బాగుంటుందని చెప్పాడు.
భారత క్రికెట్ దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్-సౌరవ్ గంగూలీలు ఒక మ్యాచ్లో టీమిండియాను బుకీల బారి నుంచి కాపాడారు. ఇదో రియల్ స్టోరీ. దీని గురించి పూర్తి వివరాలు..!
క్రికెట్ ఆడే ప్రతి దేశం వరల్డ్ కప్ గెలవాలని కోరుకుంటుంది. పటిష్ట జట్లు, తీవ్ర పోటీ మధ్య ఆడే ఈ టోర్నీలో కప్ను కైవసం చేసుకోవడం అంత ఈజీ కాదు. మరోవైపు ఐపీఎల్ అనేది ఒక లీగ్ మాత్రమే. కానీ ఒక మాజీ ప్లేయర్ మాత్రం ప్రపంచ కప్ కంటే ఐపీఎల్ ట్రోఫీ నెగ్గడమే కష్టం అంటున్నాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆసీస్ పట్టు బిగిస్తుంది. తొలి ఇన్నింగ్స్ లో భారీ ఆధిక్యాన్ని సంపాదించిన కమ్మిన్స్ సేన రెండో ఇన్నింగ్స్ లో కాస్త తడబడినా.. ఆధిక్యాన్ని మాత్రం 296 పరుగులకి పెంచుకుంది. ఇలాంటి పరిస్థితిలో భారత్ గెలవడం కష్టం అనుకుంటున్నా తరుణంలో గంగూలీ భారత్ గెలుస్తుందని జోస్యం చెప్పాడు. అంతే కాదు కోహ్లీని ప్రశంసించడం ఇక్కడ హైలెట్ గా మారింది