బంగ్లాదేశ్తో మూడు వన్డేలు, రెండు టెస్టు సిరీస్లు ఆడేందుకు రోహిత్ శర్మ కెప్టెన్సీలోని టీమిండియా బంగ్లాదేశ్ వెళ్లింది. శుక్రవారమే బంగ్లాదేశ్ చేరుకున్న భారత బృందం ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టింది. టీ20 వరల్డ్ కప్ తర్వాత న్యూజిలాండ్తో టీ20, వన్డే సిరీస్లకు విశ్రాంతి తీసుకున్న రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్.. తిరిగి జట్టులో చేరారు. రేపు(ఆదివారం) ఢాకాలోని షేర్-ఏ-బంగ్లా స్టేడియంలో భారత్-బంగ్లా తొలి వన్డే ఆడనున్నాయి. ఇదే స్టేడియంలో రెండో వన్డే డిసెంబర్ […]