ఈ మధ్యకాలంలో వరుస అగ్నిప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. షార్ట్ సర్యూట్, రసాయనాలు, నల్లమందు వంటి వాటి కారణంగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవలే సికింద్రాబాద్ ప్రాంతంలోని ఓ కాంప్లెక్స్ భవనంలో అగ్నిప్రమాదం సంభవించి ఆరుగురు మరణించారు. నిన్న ఖమ్మం జిల్లాలో బాణ సంచాను పేల్చే సమయంలో గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు మరణించారు. తాజాగా సోమశిల కొండల్లో కూడా అగ్నిప్రమాదం జరిగింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని మంచి వసూళ్లను కూడా రాబట్టింది. ముఖ్యంగా పుష్ప సినిమాలోని సాంగ్స్, డైలాగ్ లను సామాన్యుల నుండి నేషనల్, ఇంటర్నేషనల్ సెలబ్రిటీల వరకు ‘తగ్గేదేలే‘.. అంటూ సోషల్ మీడియాలో రీల్స్ చేశారు. సినిమాకు అల్లు అర్జున్ యాక్టింగ్, సుకుమార్ డైరెక్షన్, దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్.. ఇవన్నీ ఒక ఎత్తైతే.. అందులో చూపించిన ఎర్రచందనం స్మగ్లింగ్ మరో ఎత్తు. […]
హైదరాబాద్- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య మరో రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చాలా యేళ్లుగా ఏపీ, తెలంగాణల మధ్య రహదారి మార్గం కోసం ప్రజలు ఎదురుచూస్తున్న బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 2021- 22 బడ్జెట్లో 600 కోట్ల నిధులు కేటాయించింది. కృష్ణానదిపై బ్రిడ్జి కోసం సర్వే చేపట్టిన కన్సల్టెంట్ సంస్థ సోమశిల, సిద్దేశ్వరం దగ్గర అత్యాధునిక ఐకానిక్ బ్రిడ్జ్.. అంటే తీగల వంతెన నిర్మాణానికి నివేదిక ఇచ్చింది. నేషనల్ హైవేస్ అధారిటీ […]