హైదరాబాద్ లాంటి నగరాల్లో ఉద్యోగం చేసుకునే మనం.. ఎప్పుడో పండగకు ఊరు వెళ్ళినప్పుడు కుటుంబాన్ని వదిలిపెట్టి రావాలంటే ఏదో కోల్పోయినట్టు ఉంటుంది. అలాంటిది దేశం కోసం ఆలోచించే సైనికులు సరిహద్దుకు వెళ్లేముందు తమ కుటుంబాన్ని చూసి ఎంత విలవిలలాడిపోతారో కదా. అందులోనూ అప్పుడే పుట్టిన పిల్లల్ని వదిలిపెట్టి ఎవరికీ వెళ్లాలనిపించదు. కానీ ఒక మహిళా జవాన్ దేశం కోసం ఆలోచించి తన పసి బిడ్డను వదిలిపెట్టి సరిహద్దుకు బయలుదేరారు. వెళ్లే ముందు తన కూతుర్ని చూసి ఏడ్చేశారు.
జమ్మూ కాశ్మీర్ లో పని చేస్తున్న సైనికుడు సెలవు కారణంగా ఇంటికి రావడం జరిగింది. బట్టలు ఉతుక్కోవడం కోసమని చెరువు దగ్గరకు ఆ సైనికుడు వెళ్లారు. అయితే స్థానిక కౌన్సిలర్ సైనికుడితో వాగ్వాదానికి దిగాడు. దీంతో తన అనుచరులను వెంటబెట్టుకుని సైనికుడిపై మూకదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఆ సైనికుడు మృతి చెందారు.
దేశమంతా రుణపడి ఉండాల్సింది ఇద్దరికి. ఒకరు జవాన్, మరొకరు కిసాన్. సరిహద్దుల్లో సైనికుడు పహారా కాయకపోతే మన ప్రాణాలకు గ్యారంటీ లేదు. పొలంలో రైతు అన్నం మెతుకు పండించకపోతే ప్రాణాలు నిలబడవు. దేశంలో ఈ దేహం ప్రాణంతో నిలబడాలంటే ఈ ఇద్దరూ ఉండాల్సిందే. ఈ దేశానికి అందరికన్నా ఎక్కువ సేవలు అందించేది ఈ ఇద్దరే. గ్రామంలో ఉండేవారు ఎక్కువగా రైతులకు, సైనికులకు ప్రాధాన్యత ఇస్తారు. తాజాగా ఓ ఆర్మీ జవాన్ విషయంలో ఇదే జరిగింది. దేశానికి విశిష్టమైన […]
ఈ మధ్యకాలంలో చాలా మంది చిన్నారుల స్మార్ట్ ఫోన్లలో మునిగిపోతుంటారు. ఈకాలం పిల్లలను పెంచడం తల్లిదండ్రులకు సవాళ్లు గా మారింది. ప్రతి దాన్ని స్పీడ్ గా క్యాచ్ చేసేస్తారు. ఏ విషయంలోనైన ప్రశ్నించేందుకు భయపడరు. ఇక దారుణమైన విషయం ఏమిటంటే..కొందరు పిల్లలకు పెద్దల పట్ల ఎలా గౌరవంగా నడుచుకోవాలో తెలియడం లేదు. దేశ భక్తి, దేశం కోసం పోరాడే సైనికుల పట్ల భక్తి భావాలు తెలియడం లేదు. పైగా అమ్మనాన్నలు చెప్పినా.. పెద్దగా వినిపించుకోరూ, పాటించరు. కానీ […]
దేశానికి సేవ చేయాలనుకున్నాడు.. కానీ, దేశపౌరుల చేతిలోనే తిరిగిరాని లోకాలకు వెల్లిపోయాడు. బోర్డర్లో శత్రు దేశ సైనికులను మట్టు బెట్టాలనుకున్నాడు. కానీ, బుల్లెట్లకు బలయ్యాడు. దేశ సేవలో మరణిస్తే.. అమరుడయ్యాడు అనేవాళ్లు.. కానీ, ఇప్పుడు ఆందోళనలో తనువు చాలించాడు. అతనే 18 ఏళ్ల రాకేశ్. అగ్నిపథ్ ఆందోళనల్లో పోలీసుల తూటాలకు బలయ్యాడు రాకేశ్. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చి వెళ్లాడు. అగ్నిపథ్కు కార్యక్రమానికి వ్యతిరేకంగా యువకులు ఆందోళనకు దిగడంతో.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత […]
దేశ రక్షణ కోసం సైన్యంలో చేరతానని కుమారుడు చెప్పినప్పుడు.. ఆ తల్లి చాలా సంతోషించింది. తన బిడ్డ కేవలం తన స్వార్థం కోసం మాత్రమే కాక.. భరతమాత రక్షణ కోసం ప్రాణాలు పణంగా పెట్టడానికి సిద్ధపడ్డాడని పొంగిపోయింది. కానీ ఆ తల్లి త్యాగం వృథా అయ్యింది. దేశ రక్షణ కోసం ఆర్మీలో చేరిన కుమారుడు.. పాకిస్తాన్ సేనలకు చిక్కి.. ఆ దేశ జైళ్లో మగ్గుతున్నాడు. ఏడాది కాదు, రెండేళ్లు కాదు.. పాతికేళ్లుగా పాక్ జైల్లో మగ్గుతున్న కుమారుడిని […]