గత రెండేళ్లుగా దేశ వ్యాప్తంగా కరోనా కలకలం సృష్టించింది. సెకండ్ వేవ్ ముగిసిందీ అనుకునేలోపు కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తన ప్రతాపాన్ని చూపించింది. ప్రస్తుతం కేసులు తగ్గుముఖం పట్టడంతో పలు రాష్ట్రాలు ఆంక్షలను ఎత్తివేస్తున్నాయి. అయితే కరోనా ప్రభావం వ్యాపార రంగంపై దారుణంగా పడింది. ముఖ్యంగా ట్రావెలింగ్ రంగంపై కోవిడ్ దెబ్బ తీవ్రంగా పడిందని అంటున్నారు. ముఖ్యంగా పర్యాటక రంగానికి కరోనా తీవ్ర నష్టాలను మిగిల్చింది. ఈ నేపథ్యంలోనే బస్సులను కిలో రూ.45 చొప్పున తుక్కు […]