మెగాస్టార్ చిరంజీవి కుర్రా హీరోలతో పోటీ పడుతూ వరుస చిత్రాలు చేస్తున్నారు. ఈ నెల 11న భోళా శంకర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీలో చిరంజీవి ఎంతో ఎనర్జిటిక్ గా నటించారని మెగా ఫ్యాన్స్ తెగ ఆనందపడిపోయారు.
లేచింది.. నిద్ర లేచింది మహిళా లోకం.. దద్దరిల్లింది పురుష ప్రపంచం.. అంటూ గుండమ్మకథ మూవీలో ఎన్టీఆర్ పాడిన పాట గుర్తుంది కదా.. ఈ మద్య అమ్మాయిలు మగవాళ్లకు అన్ని రంగాల్లో కాంపిటీషన్ ఇస్తున్నారు.
ఇటీవల కాలంలో ప్రేమలు సరిహద్దులు దాటి పోతున్నాయి. ఖండాంతరాలు దాటి ప్రేమించిన వ్యక్తుల కోసం స్వదేశాన్ని విడిచి వస్తున్నారు. పాకిస్తాన్ సీమా హైదర్-సచిన్లది ఈ తరహా ప్రేమ కథే. ఆ తర్వాత పోలాండ్ నుండి పోలాక్ బార్బరా, బంగ్లాదేశ్ నుండి జూలీ, మొన్నటికి మొన్న
ప్రేమ పేరుతో కళ్లుమూసుకుపోయి ప్రవర్తిస్తున్నారు కొందరు వ్యక్తులు. బంధాలకు, రక్త సంబంధాలకు మాయని మచ్చ తెస్తున్నారు. ఇదే రీతిలో ఓ యువతి తన బాబాయిని ప్రేమించింది. దీంతో వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.
దాదాపు ముప్పై ఏళ్ల క్రితం భారత ప్రధానితో కూడిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫొటోలో తెలుగు రాష్ట్రాలకు చెందిన నాయకులు ఉండడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
సోషల్ మీడియా వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో.. అన్ని అనర్థాలు కూడా ఉన్నాయని అంటారు. కొన్నిసార్లు ఫోటోలు, వీడియోలు ఎన్నో కాంట్రవర్సీలు సృష్టిస్తుంటాయి. ఇక సెలబ్రెటీలకు సంబంధించిన వార్తలు, వీడియోలు క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.
సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో అద్భుతమైన వీడియోలో నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా సెలబ్రెటీలు, పొలిటీషియన్స్ కి సంబంధించిన వీడియోలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి.
ఈ మధ్యకాలంలో అక్కడక్కడ జరిగే వివాహాల్లో కొన్ని సంఘటనలు ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. పెళ్లికి అంతా సిద్దం చేసుకుని తీరా పెళ్లి ముహూర్తం దగ్గర పడుతున్న సమయంలో అబ్బాయి నచ్చలేదనో, అమ్మాయి నచ్చలేదనో పెళ్లికి నిరాకరించి వివాహాలను రద్దు చేసుకుంటున్నారు.
ప్రభాస్ నటించిన ఆదిపురుష్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఫ్యాన్స్ మధ్య గొడవ చోటుచేసుకుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.