దేశంలో ఎన్నో పుణ్య క్షేత్రాలు ఉన్నాయి.. అందులో పరమశివుడు కొలువైన ఉన్న కేదార్ నాథ్ యాత్రకు భక్తులు వేలాదిగా తరలివెళ్తుంటారు. ఎన్ని కష్టాలు పడైానా సరే పరమశివుడిని దర్శించుకోవడానికి భక్తులు వెళ్తుంటారు.