ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ ఎంతో అభివృద్ది చెందుతుంది. ముఖ్యంగా కమ్యూనికేషన్ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది.
స్మార్ట్ ఫోన్స్ వాడకం బాగా పెరిగిపోయింది. అందుకే మొబైల్ కంపెనీలు కొత్త కొత్త మోడల్స్ ని తీసుకొస్తున్నాయి. ఇటీవల కొత్తగా ఫ్లాగ్ షిప్ మొబైల్స్ అని కూడా మార్కెట్ లో వస్తున్నాయి. అయితే అవి కాస్త ఖరీదుగా ఉంటాయి. కానీ, ఇప్పుడు ఒక కంపెనీ తమ ఫ్లాగ్ షిప్ ఫోన్ మీద భారీగా ధరని తగ్గించింది.
స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్స్ అనేవి ఇప్పుడు పిల్లల చదువులో భాగంగా మారిపోయాయి. గతంలో మాదిరిగా ఇప్పుడు పిల్లలు ట్యాబ్స్, ఫోన్స్ కు దూరంగా ఉంచాలి అంటే అయ్యే పని కాదు. అందుకే ఇప్పుడు చాలా మంది తల్లిదండ్రులు పిల్లల కోసం ట్యాబ్స్ కొనడం మొదలు పెట్టారు.
సెల్ పోన్ అనేది ఇప్పుడు అందరి జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. దగ్గర ఏ వస్తవు ఉన్నా లేకపోయినా స్మార్ట్ ఫోన్ మాత్రం చేతిలో ఉండాల్సిందే. ఈ ఫోన్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో.. అంతే నష్టాలు కూడా ఉన్నాయని వినియోగదారులు గుర్తించాలంటూ వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పుడు అందరూ స్మార్ట్ ఫోన్లు, అందులోనూ 5జీ స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేయాలని చూస్తున్నారు. పెరుగుతున్న డిమాండ్ కి తగ్గట్లుగా కంపెనీలు కూడా కొత్త కొత్త మోడళ్లను తెస్తున్నాయి. ఇప్పుడు నోకియా కూడా 5జీ స్మార్ట్ ఫోన్ తయారీని వేగవంతం చేసింది. తాజాగా ఎక్స్30 5జీ ఫోన్ ని ఇండియాలో లాంఛ్ చేసింది.
స్మార్ట్ ఫోన్.. మార్కెట్ లోకి రోజుకొక కొత్త ఫోన్లు వచ్చి వినియోగదారులను ఊరిస్తూ ఉంటాయి. ప్రతి కంపెనీ కనీసం నెలకు ఒక స్మార్ట్ ఫోన్ మోడల్ ని అయినా విడుదల చేస్తోంది. వాటిలో కొన్ని ఖరీదైన ఫోన్లు ఉండగా.. కొన్ని మాత్రం బడ్జెట్ మోడల్స్ ఉంటున్నాయి. ఇప్పుడు మోటరోలా నుంచి అలాంటి ఒక బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అయితే వచ్చింది. తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలి అని చూసేవారికి ఇది […]
స్మార్ట్ ఫోన్ ఇప్పుడు అందరి జీవితంలో ఒక భాగం అయిపోయిందనే చెప్పాలి. చాలా మందికి ఈ స్మార్ట్ ఫోన్లను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండటం కూడా ఒక అలవాటు. అలాంటి వారు లేదా కొత్తగా ఫోన్ కొనుక్కోవాలి అనుకునేవాళ్లు ఏదైనా స్పెషల్ రోజు కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఎందుకంటే బిపబ్లిక్ డే, దసరా, దీపావళి, న్యూఇయర్ ఇలాంటి సమయాల్లో మీకు ఈ స్మార్ట్ ఫోన్లు, గ్యాడ్జెట్లపై ఆఫర్లు ప్రకటిస్తారు కాబట్టి. ప్రస్తుతం అయితే ఆలాంటి అకేషన్ ఏమీ లేకుండానే […]
స్మార్ట్ ఫోన్.. ఇప్పుడు ఇవి మన జీవితంలో ఒక భాగం అయిపోయాయి. స్మార్ట్ ఫోన్ లేకపోతే బతకలేము అనే పరిస్థితికి వచ్చారనే చెప్పాలి. ఎక్కడికి వెళ్లినా ఫోన్ వెంట ఉండాల్సిందే. బెడ్ రూమ్ కే కాదు.. ఆఖరికి బాత్ రూమ్ లోకి కూడా ఫోన్ తీసుకెళ్లిపోతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఇప్పుడు ఇలాగే ప్రవర్తిస్తున్నారు. అయితే పెద్దల కంటే పిల్లలకు ఈ స్మార్ట్ అడిక్షన్ ఎక్కువగా ఉంది. పైగా దాని వల్ల ఇబ్బంది పడేవాళ్లలో […]
ప్రస్తుత స్మార్ట్ యుగంలో రోజుకో కొత్త టెక్నాలజీ వెలుగులోకి వస్తోంది. ప్రస్తుత సమాజంలో సెల్ ఫోన్ లేని వ్యక్తి లేడు అంటే అతిశయోక్తికాదు. ఇక సెల్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరికి వాట్సాప్ ఉండనే ఉంటుంది. ఈ యాప్ ద్వారా గతంలో మెసేజ్ లు ఫోటోలు మాత్రమే పంపుకునే వారు. కానీ కాలక్రమంలో మారుతున్న టెక్నాలజీలో భాగంగా.. వాయిస్ మెసేజ్ ,వీడియో కాల్స్, డబ్బులు కూడా పంపించుకోవచ్చు. ఇలా ఒక్కటేంటి.. ఎన్నో అంశాలు సులువుగా షేర్ చేసుకోవచ్చు. […]