దక్షిణ కొరియా దిగ్గజ కంపెనీ శామ్సంగ్ గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. భారత్ లో శామ్సంగ్ ప్రొడక్ట్స్ ఎన్నో వినియోగదారులు వినియోగిస్తుంటారు. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ తో టీవీలు మార్కెట్ లోకి తీసుకు వస్తుంది శాంసన్ కంపెనీ.
ఇప్పుడు అందరూ స్మార్ట్ టీవీలనే కొనుగోలు చేస్తున్నారు. అయితే వాటిలో ఏ స్మార్ట్ టీవీని కొనాలి? ఎంత బడ్జెట్ లో కొనాలి? ఎలాంటి ఫీచర్లు ఉండాలి? అనే విషయాలు మాత్రం చాలా మందికి తెలియదు. అందుకే మీకోసం ఒక బడ్జెట్ స్మార్ట్ టీవీని తీసుకొచ్చాం. అది కూడా వన్ ప్లస్ వంటి బిగ్గెస్ట్ బ్రాండెడ్ స్మార్ట్ టీవీ ఇది.
స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ వాచ్ లే కాదు.. టీవీలు కూడా ఎప్పుడో స్మార్ట్ అయిపోయాయి. ఇప్పుడు టీవీ అంటే కేవలం స్మార్ట్ టీవీ మాత్రమే. ఇప్పటికే చాలా కొత్త కంపెనీలు కూడా స్మార్ట్ టీవీలు తయారు చేయడం ప్రారంభించాయి. తాజాగా ఐఫాల్కన్ కంపెనీ నుంచి ఒక 32 ఇంచెస్ స్మార్ట్ టీవీ విడుదలైంది.
సిటీల్లో అయితే దాదాపుగా అందరూ వైఫై కనెక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే స్మార్ట్ టీవీలు వాడుతున్నారు కాబట్టి ఓటీటీ యాప్స్ కోసం వైఫై పెట్టించుకుంటారు. అయితే ఇప్పుడు రివర్స్ లో వైఫై తీసుకుంటే స్మార్ట్ టీవీ ఫ్రీగా వస్తోంది. అది కూడా కేవలం రూ.999 ప్లాన్ తోనే.
రెడ్ మీ కంపెనీకి ఇండియాలో ఆదరణ పెరుగుతూనే ఉంది. తాజాగా ఈ కంపెనీ వాళ్లు స్మార్ట్ ఫైర్ టీవీని లాంఛ్ చేశారు. తొలిసారి రెడ్ మీ కంపెనీ అమెజాన్ ఫైర్ ఓఎస్ తో పనిచేసే స్మార్ట్ టీవీని తయారు చేసింది. ఈ టీవీ ప్రత్యేకతలు, ధర, వివరాలు ఇలా ఉన్నాయి.
భారత్ మార్కెట్ లో రెడ్ మీ కంపెనీకి చెందిన ప్రొడక్టులకు ఎంత డిమాండ్ ఉందో అందరికీ తెలుసు. స్మార్ట్ ఫోన్ తర్వాత రెడ్ మీ కంపెనీకి చెందిన స్మార్ట్ టీవీలకే ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఇప్పుడు భారత మార్కెట్ లోకి రెడ్ మీ సరికొత్త స్మార్ట్ టీవీని లాంఛ్ చేస్తోంది.
ఇప్పుడు మార్కెట్ లో అన్నీ స్మార్ట్ టీవీలో అయిపోయాయి. మీరు కొనాలి అనుకున్న పాతకాలం టీవీలు దొరకడం లేదు. అయితే స్మార్ట్ టీవీ అంటే ధర కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే ఇప్పుడు మార్కెట్ లోకి ఒక బడ్జెట్ స్మార్ట్ టీవీ వచ్చింది.
ఈ స్మార్ట్ యుగంలో ఫోన్లు, వాచెస్ మాత్రమే కాదు.. టీవీలు కూడా స్మార్ట్ అయిపోతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో వచ్చేవి అన్నీ స్మార్ట్ టీవీలే అవుతున్నాయి. వాటిలో ఏ టీవీ తీసుకోవాలి? ఎలాంటి టీవీలు తీసుకోవాలి? అనే ప్రశ్నలకు చాలామంది వద్ద సమాధానం ఉండదు. ప్రస్తుతం ఎక్కువ మంది కస్టమర్స్ మెచ్చిన టీవీల లిస్టును మీకోసం తీసుకొచ్చాం.
మేడిన్ ఇండియా ఇనిషియేటివ్ లో భాగంగా దేశీయ టెక్ కంపెనీ ‘సెన్స్’ మార్కెట్లోకి ఒకేసారి 7 కొత్త స్మార్ట్ టీవీలను విడుదల చేసింది. 32, 43, 50, 55, 65 ఇంచెస్ లో వీటిని లాంచ్ చేసింది. వీటిలో 32 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్రారంభ ధర రూ.9,999గా ఉంది. ఈ టీవీలలో లుమినిసెన్స్, ఫ్లోరో సెన్స్ వంటి అధునాతన డిస్ప్లే ప్యానెల్లను అందించారు. తద్వారా ఈ టీవీలు థియేటర్ అనుభవాన్ని ఇస్తాయని చెప్పొచ్చు. ఈ టీవీలను […]