ఓ సమస్యకి పరిష్కారమనేది క్షేత్ర స్థాయికి వెళ్లి తేల్చాల్సిన అంశం. ఓ తప్పు జరిగినప్పుడు ఆ తప్పుకి కారణాలను కూడా ఇదే రీతిలో వెతకాలి. అప్పుడే మరోసారి అది రిపీట్ కాకుండా ఉంటుంది. సైదాబాద్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఆరేళ్ళ చిన్నారి విషయంలో కూడా ఇలాంటి దారుణమే జరిగింది. అయితే.., అమాయకపు చిన్నారిని అంతమొందించిన నిందితుడు రాజు చివరికి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. కానీ.., రాజు చావుతో ఈ సమస్యకి పరిష్కారం దొరికినట్టేనా? అసలు రాజుని […]
హైదరాబాద్ సైదాబాద్ లోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారి హత్యలో నిందితుడిగా ఉన్న రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత కొన్ని రోజుల నుంచి పరారీలో ఉన్న నిందితుడు చివరికి శవమై కనిపించాడు. దీంతో చిన్నారి పాపపై అత్యంత పాశవికంగా హత్యచేసిన నిందితుడికి సరైన గతి పట్టిందని కొందరు తెలియజేస్తున్నారు. అయితే నిందితుడు రాజు ఆత్మహత్యపై అతని అత్త యాదమ్మ స్పందించి సంచలన వ్యాఖ్యలు చేసింది. చిన్నారిని చిదిమేసి ఆ బాలిక జీవితాన్ని నాశనం చేసిన అతడికి బతికే […]
సైదాబాద్ లోని సింగరేణి కాలనీలో 6 ఏళ్ళ చిన్నారిపై అఘాయిత్యం చేసి, ఆమెని చంపేసిన మానవ మృగం రాజు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. స్టేషన్ ఘనపూర్ మండలంలోని పామునూరు దగ్గర రైల్వే ట్రాక్ పై రాజు మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ విషయం తెలియగానే ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. సభ్య సమాజంలో ఇలాంటి చీడ పురుగు బతికి ఉండటానికి వీలు లేదని.., రాజు చావుతోనే పాపకి న్యాయం జరిగిందని అంతా కామెంట్స్ చేస్తున్నారు. అయితే.., […]
సైదాబాద్ లోని సింగరేణి కాలనీలో 6 ఏళ్ళ చిన్నారిపై అఘాయిత్యం చేసి, ఆమెని చంపేసిన నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. స్టేషన్ ఘనపూర్ మండలంలోని పామునూరు దగ్గర రైల్వే ట్రాక్ పై రాజు మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. రాజు చేతిపై ఉన్న టాటూని చూసి, ఆ బాడీ రాజుదే అని పోలీసులు నిర్ధారించుకున్నారు. రాజు చేతిపై మౌనిక అనే పేరు పచ్చబొట్టు వేసి ఉంటుంది. ఇప్పుడు ఇదే రాజు బాడీని గుర్తించడంలో కీలకం అయ్యింది. చిన్నారి […]
సింగరేణి కాలనీ చిన్నారి జీవితాన్ని చిదిమేసిన రేపిస్ట్ రాజుని పట్టుకోవడం పోలీసులకు సవాలుగా నిలుస్తోంది. రాజు ఏదో ఆకతాయి, అతన్ని సులభంగా పట్టుకోవచ్చని పోలీసులు ముందుగా భావించారు. కానీ.., నిందితుడు రాజు వేషాలు మారుస్తూ, జనావాసాల్లోనే తిరుగుతూ ఇటు పోలీసులని, అటు పబ్లిక్ ని బోల్తా కొట్టిస్తున్నాడు. సంఘటన జరిగిన తరువాత మెడలో ఎర్ర తువాల, తలపై బ్లాక్ క్యాప్, చేతిలో ప్లాస్టిక్ క్యారీబ్యాగ్, తెల్ల మాస్కుపెట్టుకుని రాజు ఇంటి నుండి బయటకి వెళ్ళాడు. కానీ.., అతను […]
హైదరాబాద్ క్రైం- తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఆరేళ్ల బాలిక అత్యాచారం, హత్య ఘటన పోలీసులకు సవాలుగా మారింది. హైదరాబాద్ లోని సైదాబాద్ సింగరేణి కాలనీ ఆరేళ్ల బాలికపై పైశాచికంగా అత్యాచారానికి పాల్పడి, ఆ తరువాత హత్య చేసిన నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీసులు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. నిందితుడు రాజు సెల్ ఫోన్ వాడకపోవడంతో అతని ఆచూకీ కనిపెట్టడం కష్టతరంగా మారింది. హైదరాబాద్ సహా […]
హైదరాబాద్ సైదాబాద్ లోని సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలిక ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఒక్కొక్కరుగా బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తున్నారు. తాజాగా వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పరామర్శించారు. చిన్నారి అమ్మనాన్నలతో మాట్లాడి ఆమె పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకూ ఇక్కడే ఉంటానని, న్యాయం జరిగే వరకూ బాధిత కుుటుంబం ఇంటి వద్దే దీక్ష చేస్తానని షర్మిల ప్రకటించారు. ఇక ఈ ఘటన […]
నగరంలోని సైదాబాద్ సింగరేణి కాలనీలో దారుణం చోటు చేసుకుంది. ఆరేళ్ల చిన్నారి కిడ్నాప్, అత్యాచారం, హత్య చేశాడు ఓ కామాంధుడు. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాలిక కుటుంబ సభ్యులు, స్థానికులు శుక్రవారం పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. సాగర్ రహదారిపై దాదాపు 7 గంటల పాటు బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఇంత దారుణానికి వడికట్టిన నిందితుడ్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. దీంతో హైదరాబాద్ కలెక్టర్ శర్మన్, డీసీపీ రమేశ్ అక్కడికి చేరుకుని […]
నగరంలో సింగరేణి కాలనీలో అత్యాచారం హత్యకు గురైన ఆరేళ్ళ గిరిజన బాలిక కుటుంబానికి ఇప్పటి అరకు న్యాయం జరగలేదు. రాజకీయ, సినీ ప్రేమికులు ఆ కుటంబాన్ని పరామర్శిస్తుండటంతో ఈ విషయం ఇప్పుడు దేశ వ్యాప్తంగా అందరిని కదిలించి వేస్తోంది. ఈ నేపథ్యంలోనే సినీ హీరో మంచు మనోజ్ ఆ పాప కుటుంబ సభ్యులను పరామర్శించారు. పాప తల్లిదండ్రులుకు దైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మంచు మనోజ్ కాస్త ఎమోషనల్ గా మీడియాతో మాట్లాడారు. ఇది ఒక దారుణమైన […]
హైదరాబాద్- టాలీవుడ్ నటుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. వినాయక చవితి శక్రవారం రోడు రాత్రి హైదరాబాద్ రాయదుర్గం కేబుల్ బ్రిడ్జ్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తుండగా ఆయన బైక్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో సాయి ధరమ్ తేజ్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయనను జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు, ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యలు చెప్పారు. ఇక సాయి […]