చదువుకుని.. నాగరికత తెలిసి.. విచక్షణా జ్ఞానం ఉన్న మనుషులే.. తెలిసి కూడా ఎన్నో తప్పులు చేస్తారు. మరీ ముఖ్యంగా సివిక్ సెన్స్ ఏమాత్రం ఉండదు. రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ ఉమ్మివేయడం.. చెత్త పడేయడం.. మల మూత్ర విసర్జన చేయడం వంటివి చేస్తారు. నలుగురు చూస్తారు.. అనే సిగ్గు, శరం ఏమాత్రం లేకుండా.. పని కానిచ్చేస్తారు. బుద్ధి, జ్ఞానం ఉన్న మనుషులే ఇలా ప్రవర్తిస్తే.. ఇక మూగజీవాలు చేసే పనులు నేరం అంటే ఎలా. కానీ […]
సింగరేణి కార్మికులకు, కార్మికులకు సీఎం కేసీఆర్ దసరా కనుక ప్రకటించారు. సంస్థ లాభాల్లో 30 శాతం వాటా సంస్థలో పని చేసే ఉద్యోగులకు, కార్మికులకు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. దసరా పండుగ లోపు ఈ లాభాలను వారి ఖాతాల్లో జమ చేయాలని కేసీఆర్ ఆదేశించారు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సంస్థ 2021-2022 సంవత్సరానికి గాను ఆర్జించిన లాభాల్లో 30 శాతం వాటాను.. సింగరేణి కార్మికులకు దసరా కానుకగా అందించాలని, దసరా లోపే వెంటనే చెల్లించాలని ఆదేశాలు […]
దేశవ్యాప్తంగా బొగ్గు పరిశ్రమల కార్మికులకు శుభవార్త చెప్పారు కోల్ ఇండియా, సింగరేణి యాజమాన్యాలు. ఈ ఏడాది సింగరేణి కార్మికులకు రూ.72, 500 బోనస్ చెల్లించనున్నారు. ఈమేరకు సింగరేణి ప్రకటించింది. గతేడాది కార్మికులకు రూ.68,500 బోనస్ ను సింగరేణి చెల్లించింది. ఈసారి బోనస్ మొత్తాన్ని పెంచింది. ఢిల్లీలో జాతీయ కార్మిక సంఘాలతో కోల్ ఇండియా, సింగరేణి యాజమాన్యాలు భేటీ అయి బోనస్ పై నిర్ణయం తీసుకున్నాయి. దేశవ్యాప్తంగా బొగ్గు పరిశ్రమల కార్మికులకు లాభాల ఆధారిత బోనస్ (పీఎల్ ఆర్) […]