భారత దేశంలో ప్రదాన ఆలయాల్లో దేవతామూర్తుల మూలవిరాట్టుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు తీయడం నిషేదం అని బోర్డుపై రాసి ఉంచుతారు. కానీ కొంతమంది ఆ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. దీంతో ఆలయంలో అపచారం చోటు చేసుకుందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు.
తెలుగు ఇండస్ట్రీలో వరుస విజయాలతో దూసుకు పోతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ప్రముఖ దర్శకుడు పరుశరామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల మధ్య ఈ విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.171 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో […]
ఆంధ్రప్రదేశ్ లో గత కొన్ని రోజులుగా అధికార, ప్రతిపక్ష నేతల మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇరుపక్షాల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ వస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి, ఎంపి విజయసాయిరెడ్డి శుక్రవారం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సింహాచలం ఆలయాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ధర్మకర్తలు ధర్మానికి కట్టుబడి సంప్రదాయాలు కొనసాగించాలన్నారు. సింహాచలం ఆస్తులు దుర్వినియోగం అవుతున్నాయన్న మాట […]